పాకిస్తాన్ 20-20 క్రికెట్ లీగ్ కి అతిధ్యమివ్వనున్న ఖతార్
- August 27, 2015
ఒక చారిత్రాత్మక ప్రారంభానికి చిహ్నంగా, వచ్చే సంవత్సరం ఫిబ్రవరి లో జరగనున్నమిలియన్ డాలర్ల పాకిస్తాన్ సూపర్ 20-20 లీగ్ మేచ్ కు అతిధ్యమివ్వడం ద్వారా కతార్ క్రికెట్ కోసం పడిగాపులు పడుతూ ఉన్న అభిమానుల దాహాన్ని తీర్చనుంది. ప్రపంచంలోనే మేటి ఆటగాళ్లను, వారి ఆటను కళ్ళారా చూడడానికి అభిమానులు కేరింతలు కొడుతున్నారు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ నజమ్ సేథి ఈ మేచ్లు 2016 ఫిబ్రవరి 4 నుండి 24 మధ్య జరగనున్నట్టు ప్రకటించారు. ప్రపంచస్థాయి క్రికెట్ కు అతిధ్యమిచ్చే గల్ఫ్ దేశాల్లో షార్జా మొదటిది కాగా, అనంతరం దుబాయి, అబుధాబీ కూడా ఈ వరుసలో చేరాయి; ఇపుడు దోహా కూడా వాటి సరసన సగర్వంగా నిలచి క్రికెట్ లోకంలో తారగా తళుకులీననుంది!
--వి.రాజ్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు







