వినాయక్ గోపీచంద్ తో మూవీ...
- November 09, 2016
టాలీవుడ్ లో మాస్ ఇమేజ్ వున్న హీరోల్లో గోపీచంద్ ఒకడు. అయితే లౌక్యం మూవీ తరువాత ప్రభాస్ ఫ్రెండ్స్ ప్రొడ్యూస్ చేసిన ' జిల్ ' .. ' సౌఖ్యం' సినిమాలతో కొత్తగా క్లాస్ ఇమేజ్ కోసం ట్రై చేసాడు. కానీ ఆడియన్ ఆ సినిమాలని ఫ్లాప్ చేసి సారీ అన్నారు. ఇప్పుడు గోపీచంద్ కెరీర్ డైలమాలో పడింది. గోపీచంద్ హీరోగా చేస్తున్న ఆక్సిజన్ మూవీ ఆగిపోయింది అంటూ న్యూస్ వచ్చింది. అయినా గోపీచంద్ తో సినిమా తీయడానికి ఇద్దరు ప్రొడ్యూసర్లు కె.కె.రాధామోహన్ , మిర్యాల రవీందర్ రెడ్డి లైన్ లో వున్నారు.
మళ్ళీ ఓ మాంచి మాస్ ఇమేజ్ ఇచ్చే కధతో సినిమా చేయాలని చూస్తున్నాడట. ఆ క్రమంలో వి.వి.వినాయక్ నుంచి గోపీచంద్ కి గ్రీన్ సిగ్నల్ వచ్చిందట.ఎందుకంటే ప్రొడ్యూసర్ మిర్యాల రవీందర్ రెడ్డి డైరెక్టర్ వినాయక్ ఎప్పటినుండో ఫ్రెండ్స్ అట.
కాబట్టి తన దగ్గర ఉన్న పోలీస్ స్టోరీని గోపీచంద్ తో తెరకెక్కిస్తానని ప్రామిస్ చేసాడట వినాయక్. ప్రస్తుతం చిరంజీవి 150వ సినిమాని చేస్తున్నాడు వినాయక్. .ఆ చిత్రం తరువాత గోపీచంద్ తో మూవీ చేస్తాడట.
తాజా వార్తలు
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!







