ఎంఓఐ వెబ్సైట్లో డిజేబుల్డ్ కోసం అదనపు ఫీచర్లు
- November 09, 2016
ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ డిపార్ట్మెంట్ - మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ (ఎంఓఐ), యాక్సెస్ సర్టిఫైడ్ అవార్డ్ని ఖతార్ ఎసిస్టివ్ టెక్నాలజీ సెంటర్ (మాడా) నుంచి పొందింది. వెబ్సైట్స్, డిజేబిలిటీస్తో బాధపడుతున్నవారికి యాక్సెసిబుల్గా ఉండేలా పలు ఫీచర్ల కోసం వెబ్ కంటెంట్ యాక్సెసిబులిటీ గైడ్ లైన్స్ అప్లయ్ చేసినందుకుగాను ఈ అవార్డ్ దక్కింది. మాడా అవార్డ్ని సిఇఓ మహా అల్ మన్సూరి, ఇన్ఫర్మేషన్స్ సిస్టమ్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ బ్రిగేడియర్ ఇబ్రహీమ్ మొహమ్మద్ అల్ హరామి అందుకున్నారు. ఖతార్లో డిజేబిలిటీస్తో ఇబ్బంది పడుతున్నవారి కోసం మరిన్ని వెబ్సైట్లు అందుబాటులో ఉండేలా కొత్త ఫీచర్లను అప్లయ్ చేసేందుకు తమవంతు కృషి చేస్తున్నట్లు ఈ సందర్భంగా మాడా, ఎంసిఐ ప్రతినిథులు తెలిపారు. మినిస్ట్రీ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్స్, అలాగే ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు ఆయా రంగాలకు చెందిన వెబ్సైట్లు డిజేబిలిటీస్ సమస్యలను ఎదుర్కొంటున్నవారికి వీలుగా ఉండేలా ఫీచర్లతో తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







