మోదీ థాయిలాండ్ రాజుకు నివాళులర్పించారు...
- November 10, 2016
జపాన్ పర్యటనకు బయల్దేరిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ మార్గమధ్యలో ధాయిలాండ్లో దిగారు. బ్యాంకాక్ చేరుకున్న ఆయనకు అక్కడి అధికారులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఇటీవల కన్నుమూసిన థాయిలాండ్ రాజుకు ఆయన నివాళులర్పించారు. అక్కడి నుంచి మోదీ జపాన్ వెళ్లనున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్లో ఎటువంటి ప్రమాదాలు జరగలేదు: వదంతులను కొట్టిపారేసిన అధికారులు!
- అనుమతి లేకుండా ధరలు మారిస్తే.. QR1,000,000 ఫైన్..!!
- డ్రైవింగ్ చేసేటప్పుడు అత్యవసర హెచ్చరిక వస్తే?
- ఇరాన్ దురాక్రమణ..బహ్రెయిన్కు నాటో మద్దతు..!!
- గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు నేపథ్యంలో TGWWC–ఒమాన్ శాఖ అత్యవసర సమావేశం
- నేషనల్ వాటర్ కంట్రోల్ సెంట్రల్ ను సందర్శించిన పీఎం..!!
- ఆఫ్రికన్, మధ్య ఆసియా దేశాలతో ఒమన్ చర్చలు..!!
- రియాద్, జెడ్డా నుండి దుబాయ్ కు ఫ్లైట్స్ పునరుద్ధరణ..!!
- దుబాయ్ లో పబ్లిక్ సేఫ్టీపై కొత్త చట్టం..Dh2 మిలియన్ల ఫైన్..!!
- షార్లెట్లో NATS ఆధ్వరంలో మహిళా దినోత్సవ వేడుకలు









