ప్రభుత్వ రంగంలో 50 శాతం మంది ప్రవాసీయుల తొలగింపు కోసం పచ్చ జెండా

- November 10, 2016 , by Maagulf
ప్రభుత్వ రంగంలో 50 శాతం మంది  ప్రవాసీయుల  తొలగింపు కోసం పచ్చ జెండా

మనామా: సగం మందికి పైగా ప్రభుత్వ రంగంలో పని చేస్తున్నబహ్రేయినీయులు కానీ ఉద్యోగులు తమ పని అనుమతులు గడువు ఒకసారి ముగియగానే వారి వారి ఉద్యోగాలను కోల్పోయే ప్రమాదం ఏర్పడనుంది. .  ప్రభుత్వ సంస్థలలో పని చేసే 50 శాతం మంది నిర్వాసితులను తొలగిస్తూ  పార్లమెంటరీ ప్రతిపాదన అమలులోకి రానుంది. ఎంపీలు చేసిన ఈ ప్రతిపాదన భావనకు మద్దతు ఇస్తూ బుధవారం జరిగిన ఒక  సాధారణ  వారాంతపు సమీక్షా సమావేశంలో ఆమోదించింది " నిరుద్యోగ బహ్రయినియులకు  ఒక అవకాశం ఇవ్వాలని " ఈ ప్రతిపాదన ద్వారా  ప్రభుత్వ సంస్థలలో బహ్రయినియులు కానీ  ప్రవాసీయులకు  ఇకపై పని ఒప్పందాలు పునరుద్ధరించరాదని నిర్దేశించింది. కౌన్సిల్ వద్ద ప్రభుత్వ ప్రతినిధి, షూరా కౌన్సిల్ మరియు ప్రతినిధుల కౌన్సిల్ వ్యవహారాల మంత్రి ఘనేం  అల్ బరినైనా , సుదీర్ఘ చర్చలో ఎంపీలు మెజారిటీ ప్రతిపాదన   వచ్చింది. అందుకు అనుకూలంగా  ఓటు వేసే  ముందు చట్టసభ సభ్యులు పైన పేర్కొన్న నిర్ణయం తీసుకొన్నారు. ఈ ప్రతిపాదమ ముందుగా ఫిబ్రవరి లో ఎంపి జలాల్ కాదేం  అల్ మఃఫోఉద్  సమర్పించారు. అల్ మఃఫోఉద్  ప్రతిపాదన అర్హత బహ్రేయినీ కార్యకర్తలు ఉద్యోగులను సహాయం మరియు నిరుద్యోగ రేట్లు తగ్గించే అవకాశముందని అప్పుడు ఆయన చెప్పాడు. ఈ ప్రతిపాదన ఇప్పుడు పార్లమెంట్  అమలకు ముందు  తిరిగి సవరిస్తుంది ఇది షూరా కౌన్సిల్ నిర్ణయంతో  తుది ఆమోదం పొందగలిగేలా ప్రభుత్వంకు  సూచిస్తారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com