ప్రభుత్వ రంగంలో 50 శాతం మంది ప్రవాసీయుల తొలగింపు కోసం పచ్చ జెండా
- November 10, 2016
మనామా: సగం మందికి పైగా ప్రభుత్వ రంగంలో పని చేస్తున్నబహ్రేయినీయులు కానీ ఉద్యోగులు తమ పని అనుమతులు గడువు ఒకసారి ముగియగానే వారి వారి ఉద్యోగాలను కోల్పోయే ప్రమాదం ఏర్పడనుంది. . ప్రభుత్వ సంస్థలలో పని చేసే 50 శాతం మంది నిర్వాసితులను తొలగిస్తూ పార్లమెంటరీ ప్రతిపాదన అమలులోకి రానుంది. ఎంపీలు చేసిన ఈ ప్రతిపాదన భావనకు మద్దతు ఇస్తూ బుధవారం జరిగిన ఒక సాధారణ వారాంతపు సమీక్షా సమావేశంలో ఆమోదించింది " నిరుద్యోగ బహ్రయినియులకు ఒక అవకాశం ఇవ్వాలని " ఈ ప్రతిపాదన ద్వారా ప్రభుత్వ సంస్థలలో బహ్రయినియులు కానీ ప్రవాసీయులకు ఇకపై పని ఒప్పందాలు పునరుద్ధరించరాదని నిర్దేశించింది. కౌన్సిల్ వద్ద ప్రభుత్వ ప్రతినిధి, షూరా కౌన్సిల్ మరియు ప్రతినిధుల కౌన్సిల్ వ్యవహారాల మంత్రి ఘనేం అల్ బరినైనా , సుదీర్ఘ చర్చలో ఎంపీలు మెజారిటీ ప్రతిపాదన వచ్చింది. అందుకు అనుకూలంగా ఓటు వేసే ముందు చట్టసభ సభ్యులు పైన పేర్కొన్న నిర్ణయం తీసుకొన్నారు. ఈ ప్రతిపాదమ ముందుగా ఫిబ్రవరి లో ఎంపి జలాల్ కాదేం అల్ మఃఫోఉద్ సమర్పించారు. అల్ మఃఫోఉద్ ప్రతిపాదన అర్హత బహ్రేయినీ కార్యకర్తలు ఉద్యోగులను సహాయం మరియు నిరుద్యోగ రేట్లు తగ్గించే అవకాశముందని అప్పుడు ఆయన చెప్పాడు. ఈ ప్రతిపాదన ఇప్పుడు పార్లమెంట్ అమలకు ముందు తిరిగి సవరిస్తుంది ఇది షూరా కౌన్సిల్ నిర్ణయంతో తుది ఆమోదం పొందగలిగేలా ప్రభుత్వంకు సూచిస్తారు.
తాజా వార్తలు
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!







