థాయ్ కింగ్ కు నివాళులు అర్పించిన భారత్ ప్రధాని

- November 10, 2016 , by Maagulf
థాయ్ కింగ్ కు నివాళులు అర్పించిన భారత్ ప్రధాని

ప్రధాని నరేంద్ర మోడీ థాయ్ లాండ్ చేరుకున్నారు. బ్యాంకాక్ లో ఆయనకు సాదర స్వాగతం లభించింది. దివంగత రాజుకు మోడీ నివాళులు అర్పించారు. అనంతరం ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరుపుతారు. వాణిజ్య సంబంధాల బలోపేతానికి ఈ సందర్భంగా పలు ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. బ్యాంకాక్ లో పర్యటన ముగిసిన తర్వాత మోడీ జపాన్  వెళ్తారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com