థాయ్ కింగ్ కు నివాళులు అర్పించిన భారత్ ప్రధాని
- November 10, 2016
ప్రధాని నరేంద్ర మోడీ థాయ్ లాండ్ చేరుకున్నారు. బ్యాంకాక్ లో ఆయనకు సాదర స్వాగతం లభించింది. దివంగత రాజుకు మోడీ నివాళులు అర్పించారు. అనంతరం ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరుపుతారు. వాణిజ్య సంబంధాల బలోపేతానికి ఈ సందర్భంగా పలు ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. బ్యాంకాక్ లో పర్యటన ముగిసిన తర్వాత మోడీ జపాన్ వెళ్తారు.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







