జై మోడీ అంటున్న మహేష్ బాబు
- November 11, 2016
భారత ప్రధాని నరేంద్రమోదీ రూ.500, రూ. 1000 నోట్లను రద్దు చేయడాన్ని ప్రశంసిస్తూ కథానాయకుడు మహేష్బాబు ట్వీట్ చేశారు. 'మన దేశానికి, ఆర్థిక వ్యవస్థకు రీఫ్రెషింగ్ మార్పు. ప్రజల కోసం, ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజల వ్యక్తి తెలివిగా నిర్ణయం తీసుకున్నారు. మీకు సెల్యూట్ నరేంద్ర మోదీ సార్!' అని మహేష్ ట్విట్టర్లో వ్యాఖ్యానించారు. దీంతోపాటు రూ.2000 నోటు ఫొటోను పోస్ట్ చేశారు.
అవినీతి, నల్లధనాన్ని అరికట్టేందుకు మోదీ తీసుకున్న ఈ నిర్ణయానికి మద్దుతు పలుకుతూ ఇప్పటికే పలువురు ప్రముఖులు ట్వీట్లు చేసిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్లో ఉద్యోగాలు..
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- చమురుయేతర రంగాలలో GCC ఎకానమీ దూకుడు..!!
- ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించనున్న ఐఎంఎఫ్..!!
- ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఒమన్ విదేశాంగ మంత్రి..!!
- Dh4 ట్రాఫిక్ ఫైన్? ఫేక్ SMS స్కామ్ బస్ట్..!!
- BD800 మిలియన్లతో 50వేల హౌజింగ్ యూనిట్లు..!!
- సంక్షోభాన్ని ఐక్యతతో అధిగమించిన యూఏఈ
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!
- శ్రీలంక లో పర్యటించిన FTPC ఇండియా బృందం









