పెట్టుబడుల్లో జపాన్ 4వస్థానం
- November 11, 2016
భారత్లో ప్రత్యక్షపెట్టుబడులు పెట్టిన దేశాల్లో జపాన్4వ స్థానంలో ఉందని ప్రధానిమోడీ అన్నారు ఇండో-జపాన్ వ్యాపార వేదికను ఉద్ధేశించి ఆయన ప్రసంగించారు. ప్రతి అంతర్జాతీయ సంస్థ భారత్ కోసం ప్రత్యేక వ్యూహం రూపొందిస్తోందన్నారు. భారత్ను అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చటమే తమ ముందున్న కర్తవ్యమని ఆయన పేర్కొన్నారు.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







