జై మోడీ అంటున్న మహేష్ బాబు
- November 11, 2016
భారత ప్రధాని నరేంద్రమోదీ రూ.500, రూ. 1000 నోట్లను రద్దు చేయడాన్ని ప్రశంసిస్తూ కథానాయకుడు మహేష్బాబు ట్వీట్ చేశారు. 'మన దేశానికి, ఆర్థిక వ్యవస్థకు రీఫ్రెషింగ్ మార్పు. ప్రజల కోసం, ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజల వ్యక్తి తెలివిగా నిర్ణయం తీసుకున్నారు. మీకు సెల్యూట్ నరేంద్ర మోదీ సార్!' అని మహేష్ ట్విట్టర్లో వ్యాఖ్యానించారు. దీంతోపాటు రూ.2000 నోటు ఫొటోను పోస్ట్ చేశారు.
అవినీతి, నల్లధనాన్ని అరికట్టేందుకు మోదీ తీసుకున్న ఈ నిర్ణయానికి మద్దుతు పలుకుతూ ఇప్పటికే పలువురు ప్రముఖులు ట్వీట్లు చేసిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







