యుపిలో భారీ అగ్ని ప్రమాదం..
- November 11, 2016
భారీ అగ్ని ప్రమాదంలో 13 మంది సజీవ దహనమయ్యారు. వీరంతా పేద కార్మికులు కావడంతో వారి కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఉత్తరప్రదేశ్లోని సాహిబాబాద్ వస్త్ర మిల్లులో శుక్రవారం తెల్లవారుజామున 4.30 గంటలకు అగ్ని ప్రమాదం జరిగింది. అందులో నిద్రిస్తున్న వారిలో 13 మంది అగ్నికి ఆహుతయ్యారు. పలువురు గాయపడ్డారు.
12 అగ్నిమాపక వాహనాలు అతి కష్టం మీద మంటలను అదుపుచేశాయి. కేవలం ఇద్దరు కార్మికులను సిబ్బంది రక్షించగలిగారు. అందులో ఎంత మంది ఉన్నది తెలియకపోవడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఈ వస్త్ర మిల్లును అక్రమంగా నిర్వహిస్తున్నట్లు అగ్నిమాపక అధికారులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- NRI TDP గల్ఫ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం









