వెబ్ ద్వారా పిల్లలను వేధింపులపై సౌదీ ఫోరమ్ ఒక చర్చ
- November 12, 2016
రియాద్: ఇంటర్నెట్ ద్వారా పిల్లలలను వేధించే లైంగిక దోపిడీని నివారించేందుకు ఒక నేషనల్ ఫోరంను ఏర్పాటుచేస్తున్నట్లు డిప్యూటీ ప్రధాని, అంతర్గత మంత్రి క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ నైఫ్ , మంగళవారం రియాద్ లో ప్రకటించారు.
మూడు రోజుల పాటు జరిగే ఈ ఫోరమ్ ను ఆంతరంగిక మంత్రిత్వ శాఖ మరియు ప్రభుత్వ మరియు ప్రభుత్వేతర సంస్థలు అనేక విభాగాలు సహకారంతో పబ్లిక్ సెక్యూరిటీ జనరల్ డైరెక్టరేట్ నిర్వహించింది. సెక్యూరిటీ వ్యవహారాల పబ్లిక్ సెక్యూరిటీ అసిస్టెంట్ డైరెక్టర్ మేజర్ జమాన్ బిన్ అహ్మద్ అల్ ఘండి గురువారం " మా గల్ఫ్ డాట్ కామ్ " తో మాట్లాడుతూ, ఫోరం యొక్క ప్రధాన దృష్టి ఏమిటంటే ప్రాంతీయ మరియు అంతర్జాతీయ సహకారం బలోపేతం చేయడానికి, మానవ విలువలు, భావనలు మరియు సమాచార మార్పిడి ద్వారా పిల్లలను లైంగికంగా దోపిడీని నివారణ చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవడం వారిని రక్షించేందుకు తగిన మార్గాలను అన్వేషిస్తామని ఆయన అన్నారు. ఫోరం యొక్క నేపథ్యాలు మరియు లక్ష్యాలను వర్ణక్రమాన్ని అల్ ఘండి వివరిస్తూ ఫోరమ్ 12 దేశాల్లో విస్తరించి ఉందని మరియు 15 కమ్యూనిటీ ఆధారిత సంస్థలు, అంతర్జాతీయ సంస్థలు మరియు జాతీయ మరియు ప్రాంతీయ సంఘాలు సహాకారంతో కొనసాగుతుందని తెలిపారు.
తాజా వార్తలు
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!







