వెబ్ ద్వారా పిల్లలను వేధింపులపై సౌదీ ఫోరమ్ ఒక చర్చ
- November 12, 2016
రియాద్: ఇంటర్నెట్ ద్వారా పిల్లలలను వేధించే లైంగిక దోపిడీని నివారించేందుకు ఒక నేషనల్ ఫోరంను ఏర్పాటుచేస్తున్నట్లు డిప్యూటీ ప్రధాని, అంతర్గత మంత్రి క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ నైఫ్ , మంగళవారం రియాద్ లో ప్రకటించారు.
మూడు రోజుల పాటు జరిగే ఈ ఫోరమ్ ను ఆంతరంగిక మంత్రిత్వ శాఖ మరియు ప్రభుత్వ మరియు ప్రభుత్వేతర సంస్థలు అనేక విభాగాలు సహకారంతో పబ్లిక్ సెక్యూరిటీ జనరల్ డైరెక్టరేట్ నిర్వహించింది. సెక్యూరిటీ వ్యవహారాల పబ్లిక్ సెక్యూరిటీ అసిస్టెంట్ డైరెక్టర్ మేజర్ జమాన్ బిన్ అహ్మద్ అల్ ఘండి గురువారం " మా గల్ఫ్ డాట్ కామ్ " తో మాట్లాడుతూ, ఫోరం యొక్క ప్రధాన దృష్టి ఏమిటంటే ప్రాంతీయ మరియు అంతర్జాతీయ సహకారం బలోపేతం చేయడానికి, మానవ విలువలు, భావనలు మరియు సమాచార మార్పిడి ద్వారా పిల్లలను లైంగికంగా దోపిడీని నివారణ చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవడం వారిని రక్షించేందుకు తగిన మార్గాలను అన్వేషిస్తామని ఆయన అన్నారు. ఫోరం యొక్క నేపథ్యాలు మరియు లక్ష్యాలను వర్ణక్రమాన్ని అల్ ఘండి వివరిస్తూ ఫోరమ్ 12 దేశాల్లో విస్తరించి ఉందని మరియు 15 కమ్యూనిటీ ఆధారిత సంస్థలు, అంతర్జాతీయ సంస్థలు మరియు జాతీయ మరియు ప్రాంతీయ సంఘాలు సహాకారంతో కొనసాగుతుందని తెలిపారు.
తాజా వార్తలు
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!
- జాయెద్ ఎయిర్పోర్ట్..బోర్డింగ్ పాస్ లేకుండానే టెర్మినల్ సౌకర్యాలు పొందే అవకాశం..!!
- సమైల్ గవర్నరేట్లో నడిరోడ్డుపై కారు దగ్ధం..!!
- అల్-వాఫ్రాలో అగ్నిప్రమాదం..!!
- ఉక్కు శాఖ మంత్రి హెచ్.డి.కుమారస్వామికి సీఎం రేవంత్ రెడ్డి వినతి
- ఏపీలో అత్యవసర వైద్య సేవల్లో కొత్త శకం
- కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2 శాతం డీఏ పెంపు
- ఏప్రిల్ 20 నుంచి యూఏఈలో స్కూల్ బస్ సర్వీసులు పునఃప్రారంభం









