పాక్ ఆత్మాహుతిదాడిలో 52కి చేరిన మృతుల సంఖ్య
- November 13, 2016
పాకిస్థాన్లో ఇస్లామిక్ స్టేట్ బలూచిస్థాన్ ప్రావిన్స్లో శనివారం జరిగిన ఆత్మాహతి దాడిలో మృతుల సంఖ్య 52కి చేరుకుంది. లాస్బెలా జిల్లాలోని మారుమూల ప్రాంతంలో ఉన్న సురాని దర్గా వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. పద్నాళ్లుగేళ్ల బాలుడు ఈ దారుణానికి పాల్పడినట్లు అధికారులు భావిస్తున్నారు. దర్గాలో రోజువారీగా సాయంత్రం నిర్వహించే సంప్రదాయ నృత్య కార్యక్రమం జరుగుతుండగా పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 100 మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ఎక్కువ మంది చిన్నారులు, మహిళలు ఉన్నారని బలూచిస్థాన్ హోంమంత్రి సర్ఫరాజ్ బుగ్తీ తెలిపారు. పేలుడు సంభవించిన సమయానికి దర్గాలో దాదాపు 600 మంది ఉన్నట్లు అధికారులు చెపుతున్నారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







