నెక్స్ట్ నాలుగు సినిమాలను కలిసి ఒకే సారి ప్రకటన : ఎన్టీఆర్
- November 13, 2016
ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ రిలీజ్ తర్వాత ఇప్పటి వరకూ తన నెక్స్ట్ సినిమా పై క్లారిటీ ఇవ్వలేదు.. ఎన్టీఆర్ నెక్స్ట్ సినిమా పై చాలా వార్తలు వెలువడ్డాయి... కాగా ఎన్టీఆర్ తన సినిమా ప్రకటన ఆలస్యం చేయడానికి గల కారణం అంటూ ఓ వార్త షికారు చేస్తోంది... ఎన్టీఆర్ 27 సినిమాకు దర్శకుడు ఎప్పుడో ఖరారు అయ్యాడని.. కానీ వరస సినిమాలను ప్రకటించాలని భావిస్తున్న ఎన్టీఆర్ ప్రస్తుతం కథలు వింటున్నాడని అంటున్నారు.. నెక్స్ట్ నాలుగు సినిమాలను కలిసి ఒకే సారి ప్రకటించాలని ఎన్టీఆర్ ఆలోచిస్తున్నారని అంటున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్, పూరీ జగన్నాథ్, అనిల్ రావిపూడి, చందు మొండేటి వంటి దర్శకుల పేర్లు పరిశీలనలో ఉన్నాయట. దీంతో నాలుగు సినిమాలకు దర్శకులను.. నిర్మాతలను ఖరారు చేసి తన సినిమాలను ఎన్టీఆర్ స్వయంగా ప్రకటిస్తాడనే టాక్ వినిపిస్తోంది...
తాజా వార్తలు
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!
- జాయెద్ ఎయిర్పోర్ట్..బోర్డింగ్ పాస్ లేకుండానే టెర్మినల్ సౌకర్యాలు పొందే అవకాశం..!!
- సమైల్ గవర్నరేట్లో నడిరోడ్డుపై కారు దగ్ధం..!!
- అల్-వాఫ్రాలో అగ్నిప్రమాదం..!!
- ఉక్కు శాఖ మంత్రి హెచ్.డి.కుమారస్వామికి సీఎం రేవంత్ రెడ్డి వినతి
- ఏపీలో అత్యవసర వైద్య సేవల్లో కొత్త శకం
- కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2 శాతం డీఏ పెంపు
- ఏప్రిల్ 20 నుంచి యూఏఈలో స్కూల్ బస్ సర్వీసులు పునఃప్రారంభం









