నెక్స్ట్ నాలుగు సినిమాలను కలిసి ఒకే సారి ప్రకటన : ఎన్టీఆర్
- November 13, 2016
ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ రిలీజ్ తర్వాత ఇప్పటి వరకూ తన నెక్స్ట్ సినిమా పై క్లారిటీ ఇవ్వలేదు.. ఎన్టీఆర్ నెక్స్ట్ సినిమా పై చాలా వార్తలు వెలువడ్డాయి... కాగా ఎన్టీఆర్ తన సినిమా ప్రకటన ఆలస్యం చేయడానికి గల కారణం అంటూ ఓ వార్త షికారు చేస్తోంది... ఎన్టీఆర్ 27 సినిమాకు దర్శకుడు ఎప్పుడో ఖరారు అయ్యాడని.. కానీ వరస సినిమాలను ప్రకటించాలని భావిస్తున్న ఎన్టీఆర్ ప్రస్తుతం కథలు వింటున్నాడని అంటున్నారు.. నెక్స్ట్ నాలుగు సినిమాలను కలిసి ఒకే సారి ప్రకటించాలని ఎన్టీఆర్ ఆలోచిస్తున్నారని అంటున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్, పూరీ జగన్నాథ్, అనిల్ రావిపూడి, చందు మొండేటి వంటి దర్శకుల పేర్లు పరిశీలనలో ఉన్నాయట. దీంతో నాలుగు సినిమాలకు దర్శకులను.. నిర్మాతలను ఖరారు చేసి తన సినిమాలను ఎన్టీఆర్ స్వయంగా ప్రకటిస్తాడనే టాక్ వినిపిస్తోంది...
తాజా వార్తలు
- 2027 గోదావరి పుష్కరాలను అట్టహాసంగా నిర్వహించాలని సీఎం చంద్రబాబు ఆదేశం
- CBSE బోర్డులో భారీ మార్పులు..
- వర్షాకాలంలో నీటి నిల్వలు, ట్రాఫిక్ అంతరాయాల నివారణకు ముందస్తు చర్యలు
- వాహనాలకు పూర్తి నష్టం పేమెంట్స్..సౌదీ సెంట్రల్ బ్యాంక్ కీలక ఉత్తర్వులు..!!
- ఇరాన్, ఇరాక్లకు వెళ్లడం పై నిషేధం విధించిన బహ్రెయిన్..!!
- తొలి 30 మిలియన్ దిర్హమ్ల విజేత వివరాలు వెల్లడించిన యూఏఈ లాటరీ..!!
- 'సాస్ ఫర్ ఎక్సలెన్స్' కార్యక్రమాన్ని ప్రారంభించిన ఒమన్ రవాణా మంత్రిత్వ శాఖ..!!
- సమ్మర్ లో వాహనాల్లో అగ్నిప్రమాద నివారణకు ఖతార్ రవాణా శాఖ సూచనలు..!!
- కువైట్ లో భారత రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో యోగా ఫెస్టివల్..!!
- ప్రైవేటు స్కూళ్ల ఫీజులపై సీఎం విజయ్ కీలక నిర్ణయం









