డ్రగ్స్ పెడలింగ్ కేసులో రిమాండ్ పొడిగింపు
- November 15, 2016
మనామా: హై క్రిమినల్ కోర్ట్, నలుగురు థాయ్ మహిళల రిమాండ్ని 15 రోజులపాటు పొడిగించింది. డ్రగ్స్ పెడలింగ్ కేసులో పోలీసులు వీరిని అదుపులోకి తీసుకున్నారు. కింగ్డమ్లో 'షాబు' అనే మాదక ద్రవ్యాన్ని విక్రయిస్తున్నట్లుగా అభియోగాలు ఎదుర్కొంటున్నారు. మామా పేరుతో థాయిలాండ్లో నివసిస్తున్న మరో మహిళతో కలిసి మాదక ద్రవ్యాన్ని విక్రయిస్తున్నారు. యాంటీ డ్రగ్ డిపార్ట్మెంట్కి అందిన పక్కా సమాచారంతో, పోలీసులు స్టింగ్ ఆపరేషన్ నిర్వహించి, ఈ ముఠాని పట్టుకున్నారు. మహిళలు వినియోగించే హ్యాండ్ బ్యాగ్స్ ద్వారా బహ్రెయిన్లోకి డ్రగ్స్ తీసుకొస్తున్నట్లు విచారణలో నలుగురు థాయ్ మహిళలు అంగీకరించారు.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







