డ్రగ్స్ పెడలింగ్ కేసులో రిమాండ్ పొడిగింపు
- November 15, 2016
మనామా: హై క్రిమినల్ కోర్ట్, నలుగురు థాయ్ మహిళల రిమాండ్ని 15 రోజులపాటు పొడిగించింది. డ్రగ్స్ పెడలింగ్ కేసులో పోలీసులు వీరిని అదుపులోకి తీసుకున్నారు. కింగ్డమ్లో 'షాబు' అనే మాదక ద్రవ్యాన్ని విక్రయిస్తున్నట్లుగా అభియోగాలు ఎదుర్కొంటున్నారు. మామా పేరుతో థాయిలాండ్లో నివసిస్తున్న మరో మహిళతో కలిసి మాదక ద్రవ్యాన్ని విక్రయిస్తున్నారు. యాంటీ డ్రగ్ డిపార్ట్మెంట్కి అందిన పక్కా సమాచారంతో, పోలీసులు స్టింగ్ ఆపరేషన్ నిర్వహించి, ఈ ముఠాని పట్టుకున్నారు. మహిళలు వినియోగించే హ్యాండ్ బ్యాగ్స్ ద్వారా బహ్రెయిన్లోకి డ్రగ్స్ తీసుకొస్తున్నట్లు విచారణలో నలుగురు థాయ్ మహిళలు అంగీకరించారు.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







