త్వరలో ఫేస్బుక్ లోను పెట్టనున్న ఆన్లైన్ అమ్మకాలు
- August 29, 2015
ఇప్పటి వరకు చాటింగ్, ఉచిత కాల్స్కే పరిమితమైన ఫేస్బుక్..తర్వలోనే మరో కొత్త సేవను అందుబాటులో తేనుంది. ఆన్లైన్లో వస్తువులు కొనేలా ఒక కొత్త ఆప్షన్ ప్రవేశపెట్టనుంది. ఈ మేరకు ఫేస్బుక్ మెసేంజర్ ఉపాధ్యక్షుడు డేవిడ్ మార్కస్ గురువారం వెల్లడించారు. ఈ సర్వీసుకు 'ఎం' అని నామకరణం చేశామని తెలిపారు. 'ఫేస్బుక్ మేసేంజర్లో 'ఎం' సేవలు త్వరలోనే ప్రారంభిస్తున్నాం. మీ ప్రియమైన వారికి బహుమతులు కొనుగోలు చేయడానికి మా వంతు సాయం అందిస్తాం. రెస్టారెంట్స్లో టేబుల్ బుకింగ్, ప్రయాణాలకు ముందుగానే టికెట్స్ బుకింగ్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఎం ప్రాజెక్టు ప్రాథమిక దశలోనే ఉంది. త్వరలోనే పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి అందుబాటులోకి తెస్తాం' అని డేవిడ్ తెలిపారు. ఫేస్బుక్ మెసేంజర్ను ప్రపంచ వ్యాప్తంగా 70 కోట్ల మంది వినియోగిస్తున్నారు.
తాజా వార్తలు
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
- ఇరాన్ వైమానిక దాడులను భగ్నం చేసిన బహ్రెయిన్ రక్షణ దళం
- ఇరాన్ దాడితో కువైట్ విద్యుత్, నీటి డిస్టిలేషన్ ప్లాంట్కు నష్టం
- తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 30 గంటల నిరీక్షణ
- అమ్మ, నాన్నల ప్రోత్సాహంతో నీట్ లో 423 ర్యాంక్
- 230 కి.మీ. వేగంతో దూసుకెళ్లిన డ్రైవర్.. 50 వేల దిర్హామ్ జరిమానా..!!
- సౌదీ అరేబియాలో ఇద్దరు యెమెన్ ప్రవాసులు అరెస్ట్..!!







