వెస్టిండీస్తో మూడు వన్డేల సిరీస్ను భారత మహిళల జట్టు క్లీన్స్వీప్..
- November 16, 2016
వెస్టిండీస్తో మూడు వన్డేల సిరీస్ను భారత మహిళల జట్టు క్లీన్స్వీప్ చేసింది. కృష్ణాజిల్లా మూలపాడులోని ఏసీఏ-కేడీసీఏ మైదానంలో బుధవారం జరిగిన మూడో వన్డేలో భారత్ 15 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన భారత్ 6 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. గత మ్యాచ్లో రాణించిన ఓపెనర్ స్మృతి మందన (5), కెప్టెన్ మిథాలీ రాజ్ (15) విఫలమైనా.. వేదక కృష్ణమూర్తి (71 పరుగులు, 79 బంతులు, 10×4) సత్తా చాటడంతో భారత్ కుదురుకుంది. దీప్తి శర్మ (23), దేవిక వైద్య (32నాటౌట్)కూడాపర్వాలేదనిపించారు.అనంతరం రాజేశ్వరి గైక్వాడ్ (4/34) విజృంభించడంతో విండీస్ 49.1 ఓవర్లలో 184 పరుగులకు ఆలౌటైంది. మాథ్యూస్ (44), నైట్ (55) రాణించారు
తాజా వార్తలు
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!









