వెస్టిండీస్తో మూడు వన్డేల సిరీస్ను భారత మహిళల జట్టు క్లీన్స్వీప్..
- November 16, 2016
వెస్టిండీస్తో మూడు వన్డేల సిరీస్ను భారత మహిళల జట్టు క్లీన్స్వీప్ చేసింది. కృష్ణాజిల్లా మూలపాడులోని ఏసీఏ-కేడీసీఏ మైదానంలో బుధవారం జరిగిన మూడో వన్డేలో భారత్ 15 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన భారత్ 6 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. గత మ్యాచ్లో రాణించిన ఓపెనర్ స్మృతి మందన (5), కెప్టెన్ మిథాలీ రాజ్ (15) విఫలమైనా.. వేదక కృష్ణమూర్తి (71 పరుగులు, 79 బంతులు, 10×4) సత్తా చాటడంతో భారత్ కుదురుకుంది. దీప్తి శర్మ (23), దేవిక వైద్య (32నాటౌట్)కూడాపర్వాలేదనిపించారు.అనంతరం రాజేశ్వరి గైక్వాడ్ (4/34) విజృంభించడంతో విండీస్ 49.1 ఓవర్లలో 184 పరుగులకు ఆలౌటైంది. మాథ్యూస్ (44), నైట్ (55) రాణించారు
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







