స్వదేశానికి పంపలేదని యజమానినే కత్తితో పొడిచిన కార్మికుడు
- November 17, 2016
మనామా: ఆసియా దేశానికీ చెందిన ఒక కార్మికుడు తన యజమానినే హత్య చేశాడు. మరొక వ్యక్ని గాయపర్చాడు. ఈ సంఘటన ఉత్తర గవర్నేట్ లో బుధవారం మధ్యాహ్నం ఆలీ పట్టణంలో ఒక వడ్రంగి దుకాణంలో జరిగింది. వీరి ఇరువురికి ఒక ఘర్షణ చెలరేగిన సందర్భంగా, అపరాధి తన ప్రాయోజికుడు మరియు తన యజమాని మీదకు ఒక ప్రాణాంతకమైన ఆయుధంను ఉపయోగించి హతమార్చాడు.. ఒక ఆసియా కార్మికుడు బహ్రేయినీకి చెందిన తన యజమానిని హత్య చేయడమే కాక్ ఆలీ ఒక పోరాట సమయంలో మరోక వ్యక్తిని గాయపర్చినట్లు ఉత్తర గవర్నేట్ పోలీస్ డైరెక్టర్ జనరల్ కల్నల్ అబ్దుల్లా అల్ జైరాం ట్విట్టర్ లో ధృవీకరించారు. ప్రత్యక్ష సాక్షి ఈ హత్యపై సాక్షమిస్తూ "నేరస్థుడు మరొక వ్యక్తిని చంపడానికి ప్రయత్నించారు, కానీ మొదటి వ్యక్తి చెక్కపలక తో దుండగుడు తలపై కొట్టిన కారణంగా ఆ వ్యక్తి చనిపోవడంతో రెండవ వ్యక్తిని విడిచిపెట్టాడని వెల్లడించారుఅంతర్గత వ్యవహారాల శాఖ ప్రకారం, ఫోరెన్సిక్ బృందాలు నేర స్థలాన్ని పరిశీలించారు నేరస్థుడిని అదుపులోనికి తీసుకొని విచారణ జరిపి అరెస్టు చేశారు.తన స్వగ్రామంకు తిరిగి పంపమని హంతకుడు తన యజమానిని కోరుకున్నాడు, కానీ అతని ప్రాయోజితుడు అందకు నిరాకరించడంతో యజమానిపై దాడి చేశాడని తెలుస్తుంది.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







