అమరావతికి రూ. 17,500 కోట్లు రుణం
- November 18, 2016
రాజధాని నిర్మాణానికి రూ. 17,500 రుణం ఇచ్చేందుకు అంతర్జాతీయ సంస్థలు అంగీకారం తెలిపాయి. 2018 డిసెంబర్ నాటికి సీడ్ క్యాపిటల్ల్లో తొలి దశ నిర్మాణాలు పూర్తి చేసేందుకు హడ్కో, ప్రపంచ బ్యాంక్, ఆంధ్ర బ్యాంక్, బ్రిటన్ ప్రభుత్వాలు రుణాలు ఇచ్చేందుకు ముందుకు వచ్చాయి. స్విస్ ఛాలెంజ్ పద్దతిలో టెండర్లను జనవరి కల్లా పూర్తి చేసి మార్చిలో నిర్మాణాలను ప్రారంభించాలని సీఆర్డీఏ లక్ష్యంగా పెట్టుకుంది. రాజధానిలో ఒక్క గ్రామాన్ని కూడా కదిలించకుండా వరదలు, విపత్తులను తట్టుకునే విధంగా నిర్మాణాలు చేపడుతున్నామని సీఆర్డీఏ కమిషనర్ శ్రీధర్ తెలిపారు. భూ సమీకరణకు ముందుకురాని 1500ల ఎకరాలను భూ సేకరణ ద్వారా తీసుకోవాలని సీఆర్డీఏ నిర్ణయించింది.
తాజా వార్తలు
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!
- అబుదాబిలో 4 దర్బ్ టోల్ గేట్ల పేర్లలో మార్పులు..!!
- ఇంధన భద్రతపై సౌదీ-భారత్ చర్చలు..!!
- హైదరాబాద్: 32 మంది బ్యాంకు అధికారుల అరెస్ట్..
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం









