అమరావతికి రూ. 17,500 కోట్లు రుణం
- November 18, 2016
రాజధాని నిర్మాణానికి రూ. 17,500 రుణం ఇచ్చేందుకు అంతర్జాతీయ సంస్థలు అంగీకారం తెలిపాయి. 2018 డిసెంబర్ నాటికి సీడ్ క్యాపిటల్ల్లో తొలి దశ నిర్మాణాలు పూర్తి చేసేందుకు హడ్కో, ప్రపంచ బ్యాంక్, ఆంధ్ర బ్యాంక్, బ్రిటన్ ప్రభుత్వాలు రుణాలు ఇచ్చేందుకు ముందుకు వచ్చాయి. స్విస్ ఛాలెంజ్ పద్దతిలో టెండర్లను జనవరి కల్లా పూర్తి చేసి మార్చిలో నిర్మాణాలను ప్రారంభించాలని సీఆర్డీఏ లక్ష్యంగా పెట్టుకుంది. రాజధానిలో ఒక్క గ్రామాన్ని కూడా కదిలించకుండా వరదలు, విపత్తులను తట్టుకునే విధంగా నిర్మాణాలు చేపడుతున్నామని సీఆర్డీఏ కమిషనర్ శ్రీధర్ తెలిపారు. భూ సమీకరణకు ముందుకురాని 1500ల ఎకరాలను భూ సేకరణ ద్వారా తీసుకోవాలని సీఆర్డీఏ నిర్ణయించింది.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









