అమరావతికి రూ. 17,500 కోట్లు రుణం
- November 18, 2016
రాజధాని నిర్మాణానికి రూ. 17,500 రుణం ఇచ్చేందుకు అంతర్జాతీయ సంస్థలు అంగీకారం తెలిపాయి. 2018 డిసెంబర్ నాటికి సీడ్ క్యాపిటల్ల్లో తొలి దశ నిర్మాణాలు పూర్తి చేసేందుకు హడ్కో, ప్రపంచ బ్యాంక్, ఆంధ్ర బ్యాంక్, బ్రిటన్ ప్రభుత్వాలు రుణాలు ఇచ్చేందుకు ముందుకు వచ్చాయి. స్విస్ ఛాలెంజ్ పద్దతిలో టెండర్లను జనవరి కల్లా పూర్తి చేసి మార్చిలో నిర్మాణాలను ప్రారంభించాలని సీఆర్డీఏ లక్ష్యంగా పెట్టుకుంది. రాజధానిలో ఒక్క గ్రామాన్ని కూడా కదిలించకుండా వరదలు, విపత్తులను తట్టుకునే విధంగా నిర్మాణాలు చేపడుతున్నామని సీఆర్డీఏ కమిషనర్ శ్రీధర్ తెలిపారు. భూ సమీకరణకు ముందుకురాని 1500ల ఎకరాలను భూ సేకరణ ద్వారా తీసుకోవాలని సీఆర్డీఏ నిర్ణయించింది.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







