హీరోయిన్ సమంత నితిన్ రెస్టారెంట్ లాంఛ్ చేసింది..
- November 18, 2016లవర్ బోయ్ నితిన్, కాస్ట్యూమ్ డిజైనర్ నీరజ కోన కలిసి స్టార్ట్ చేసిన టీ గ్రిల్ రెస్టారెంట్ ని ప్రముఖ హీరోయిన్ సమంత లాంఛ్ చేసింది. సమంత ఈ లాంచింగ్ కార్యక్రమానికి హాజరు కానుందనే వార్త తెలుసుకున్న అభిమానులు అక్కడికి భారీగా చేరకున్నారు. అయితే రెస్టారెంట్ లో భోజనం టేస్ట్ చూసిన సామ్ ఫుడ్ టేస్ట్ చాలా బాగుందని తెలిపింది. అంతే కాకుండా నితిన్, నీరజకి ఆల్ ది బెస్ట్ విషెస్ అందించింది. తనకు హైదరాబాద్ బిర్యానీ, మటన్ కీమా అంటే చాలా ఇష్టమని ఈ సందర్భంగా తెలిపింది. మాదాపూర్ లోని కావూరి హిల్స్ ప్రాంతంలో ఉన్న విశాలమైన ప్రాంతంలో టీ గ్రిల్ పేరుతో ఏర్పాటు చేసిన రెస్టారెంట్ భోజన ప్రియులను ఎంతగానో అలరించనుందని నిర్వాహకులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు