హీరోయిన్ సమంత నితిన్ రెస్టారెంట్ లాంఛ్ చేసింది..
- November 18, 2016లవర్ బోయ్ నితిన్, కాస్ట్యూమ్ డిజైనర్ నీరజ కోన కలిసి స్టార్ట్ చేసిన టీ గ్రిల్ రెస్టారెంట్ ని ప్రముఖ హీరోయిన్ సమంత లాంఛ్ చేసింది. సమంత ఈ లాంచింగ్ కార్యక్రమానికి హాజరు కానుందనే వార్త తెలుసుకున్న అభిమానులు అక్కడికి భారీగా చేరకున్నారు. అయితే రెస్టారెంట్ లో భోజనం టేస్ట్ చూసిన సామ్ ఫుడ్ టేస్ట్ చాలా బాగుందని తెలిపింది. అంతే కాకుండా నితిన్, నీరజకి ఆల్ ది బెస్ట్ విషెస్ అందించింది. తనకు హైదరాబాద్ బిర్యానీ, మటన్ కీమా అంటే చాలా ఇష్టమని ఈ సందర్భంగా తెలిపింది. మాదాపూర్ లోని కావూరి హిల్స్ ప్రాంతంలో ఉన్న విశాలమైన ప్రాంతంలో టీ గ్రిల్ పేరుతో ఏర్పాటు చేసిన రెస్టారెంట్ భోజన ప్రియులను ఎంతగానో అలరించనుందని నిర్వాహకులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- షార్జాలో విషాదం.. లాక్ చేసిన కారులో ఏడేళ్ల చిన్నారి మృతి
- ఫుజైరాలో వైల్డ్ క్యాట్ పట్టివేత.. ఓనరుకు భారీ జరిమానా
- కువైట్ టవర్ టిక్కెట్ల ఫోర్జరీ.. ప్రవాసికి 7 ఏళ్ల జైలుశిక్ష
- టూరిజం ప్యాకేజీలను ఆవిష్కరించిన ఒమన్
- సోదరుడిని కత్తితో చంపిన యువకుడికి 15ఏళ్ల జైలుశిక్ష
- దుబాయ్ టాక్సీలో వస్తువులు మర్చిపోతే ఏం చేయాలి?
- ఐదోసారి రష్యా అధ్యక్షుడిగా పుతిన్..
- ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమాన సర్వీసులు రద్దు
- వేములవాడ ఆలయంలో ప్రధాని మోడీ ప్రత్యేక పూజలు
- బహ్రెయిన్ స్కూళ్లల్లో ఇంగ్లిష్ లో సైన్స్, మ్యాథ్స్ బోధన