హీరోయిన్ సమంత నితిన్ రెస్టారెంట్ లాంఛ్ చేసింది..
- November 18, 2016
లవర్ బోయ్ నితిన్, కాస్ట్యూమ్ డిజైనర్ నీరజ కోన కలిసి స్టార్ట్ చేసిన టీ గ్రిల్ రెస్టారెంట్ ని ప్రముఖ హీరోయిన్ సమంత లాంఛ్ చేసింది. సమంత ఈ లాంచింగ్ కార్యక్రమానికి హాజరు కానుందనే వార్త తెలుసుకున్న అభిమానులు అక్కడికి భారీగా చేరకున్నారు. అయితే రెస్టారెంట్ లో భోజనం టేస్ట్ చూసిన సామ్ ఫుడ్ టేస్ట్ చాలా బాగుందని తెలిపింది. అంతే కాకుండా నితిన్, నీరజకి ఆల్ ది బెస్ట్ విషెస్ అందించింది. తనకు హైదరాబాద్ బిర్యానీ, మటన్ కీమా అంటే చాలా ఇష్టమని ఈ సందర్భంగా తెలిపింది. మాదాపూర్ లోని కావూరి హిల్స్ ప్రాంతంలో ఉన్న విశాలమైన ప్రాంతంలో టీ గ్రిల్ పేరుతో ఏర్పాటు చేసిన రెస్టారెంట్ భోజన ప్రియులను ఎంతగానో అలరించనుందని నిర్వాహకులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







