దుబాయ్లో 'యోగా ఫెస్ట్ మి'
- November 21, 2016నవంబర్ 18 - 19 తేదీల్లో అంగరంగ వైభవంగా యోగా ఫెస్టివల్ జరిగింది. గల్ఫ్ రీయిజన్కి సంబంధించి పలు దేశాలకు చెందిన యోగా ఇన్స్ట్రక్టర్స్ యోగి, యోగినిలు ఈ వేడుకల్లో పాలుపంచుకున్నారు. దుబాయ్ ఇంటర్నెట్ సిటీ, యాంఫీ థియేటర్ ఇందుకు వేదికయ్యింది. యోగా, పైలేట్స్, డాన్స్ కి గోంగ్, మెడిటేషన్ వంటివి ఈ కార్యక్రమంలో హైలైట్గా నిలిచాయి. సుమారు 5000 మంది యోగి, యోగినిలు ఈ ఈవెంట్కి హాజరయ్యారు. మహిళల కోసం కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు కూడా నిర్వహించారు. ఇది వరుసగా 6వ సంవత్సరమనీ, ఈ తాజా ఈవెంట్లో 30 స్పాన్సరర్స్ తమకు సహకరించారని, రెండ్రోజుల్లో సుమారుగా 150 క్లాసులు నిర్వహఙంచగలిగామని ఫెస్టివల్ ఫౌండర్, యోగిని, ఎలైన్ కెల్లీ చెప్పారు.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..