ఫిబ్రవరిలో 'విన్నర్'.....
- November 22, 2016
గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ కథానాయకుడిగా 'విన్నర్' చిత్రం తెరకెక్కుతోంది. రకుల్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా, ఈ మధ్యనే షూటింగ్ నిమిత్తం టర్కీ వెళ్లింది. ప్రధాన పాత్రలకి సంబంధించిన కొన్ని కీలకమైన సన్నివేశాలను, పాటలను అక్కడ చిత్రీకరించారు. ఈ షెడ్యూల్ పూర్తికావడంతో తదుపరి షెడ్యూల్ కోసం తిరిగివచ్చేసింది. ఈ సినిమాలో ఆది పినిశెట్టి ప్రతినాయకుడిగా నటిస్తుండగా, అనసూయ ఐటెం సాంగ్ చేయనుంది. ఫిబ్రవరిలో ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







