సుమంత్ అశ్విన్ కథానాయకుడిగా 'లేడీస్ టైలర్'
- November 22, 2016
సుమంత్ అశ్విన్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'ఫ్యాషన్ డిజైనర్ సన్నాఫ్ లేడీస్ టైలర్'. దర్శకుడు వంశీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని మధుర శ్రీధర్ నిర్మిస్తున్నాడు. 'లేడీస్ టైలర్' చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కుతన్న ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం గోదావరి తీరంలో జరుగుతోంది. ప్రధాన పాత్రలు పాల్గొంటుండగా గోదావరి తీరాన సన్ రైజ్ ..సన్ సెట్ వేళల్లో షూటింగ్ చేస్తున్నారు. మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రంలో అనీషా ఆంబ్రోస్.. మానస.. మనాలి రాథోడ్ లు కథానాయికలుగా నటిస్తున్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో మార్చి 20న ఈద్ అల్ ఫితర్? ఖగోళ శాస్త్రవేత్తల తాజా అంచనా!
- అబుదాబిలో ఇండెక్స్ రెస్టారెంట్ మూసివేత..!!
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!
- ప్రాంతీయ పరిణామాలపై జీసీసీ అఫిషియల్స్ సమీక్ష..!!
- టార్గెట్ షైబా ఫీల్డ్..16 డ్రోన్లను కూల్చిన సౌదీ అరేబియా..!!
- CBSE 12వ తరగతి బోర్డు పరీక్షలు వాయిదా..!!
- ఇరాన్ సుప్రీం లీడర్ నియామకంపై గందరగోళం









