సుమంత్ అశ్విన్ కథానాయకుడిగా 'లేడీస్ టైలర్'
- November 22, 2016
సుమంత్ అశ్విన్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'ఫ్యాషన్ డిజైనర్ సన్నాఫ్ లేడీస్ టైలర్'. దర్శకుడు వంశీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని మధుర శ్రీధర్ నిర్మిస్తున్నాడు. 'లేడీస్ టైలర్' చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కుతన్న ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం గోదావరి తీరంలో జరుగుతోంది. ప్రధాన పాత్రలు పాల్గొంటుండగా గోదావరి తీరాన సన్ రైజ్ ..సన్ సెట్ వేళల్లో షూటింగ్ చేస్తున్నారు. మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రంలో అనీషా ఆంబ్రోస్.. మానస.. మనాలి రాథోడ్ లు కథానాయికలుగా నటిస్తున్నారు.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







