విదేశీ పర్యాటకులు, ప్రవాస భారతీయులు తిరుమల లో ప్రత్యేక దర్శనం...
- November 23, 2016
విదేశీ పర్యాటకులు, ప్రవాస భారతీయులు తిరుమల వేంకటేశ్వర స్వామిని ప్రత్యేకంగా దర్శించుకునేలా ఏర్పాట్లు చేయాలని పర్యాటక శాఖ అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. సీఎంవోలో ఆ శాఖ అధికారులతో సీఎం బుధవారం మాట్లాడుతూ.. విదేశీయుల మనోభీష్టం మేరకు వెంకన్న దర్శనంలో సహకరించాలన్నారు. రాజధాని పేరును అమరావతిగా నిర్ణయించిన తర్వాత రాష్ట్రంలో బౌద్ధ పర్యాటకుల సంఖ్య పెరుగుతోందని, వారి కోసం బౌద్ధ స్థూపాలు, ఆరామాలు, చారిత్రక ప్రదేశాలతో పర్యాటకాన్ని అభివృద్ధి చేయాలని సూచించారు. వచ్చే ఏడాది ఒడిసాలో టూర్ ఆపరేటర్స్ జాతీయ సదస్సు జరుగుతుందని, 2018లో మన రాష్ట్రంలో నిర్వహించాలని కోరారు.
తాజా వార్తలు
- ఖతార్లోని ప్రైవేట్ స్కూళ్లలో ఉచిత, రాయితీ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- జెబెల్ షమ్స్లో జీరో కంటే తక్కువకు టెంపరేచర్స్..!!
- బహ్రెయిన్ జస్రాలో అతిపెద్ద విద్యుత్ స్టేషన్ ప్రారంభం..!!
- సౌదీ రియల్ ఎస్టేట్ ధరల సూచీ..క్యూ4లో తగ్గుదల..!!
- కువైట్ లో నాలుగు ప్రైవేట్ ఫార్మసీల లైసెన్స్లు రద్దు..!!
- ఫిబ్రవరిలో అహ్మదాబాద్-షార్జా మధ్య స్పైస్జెట్ సర్వీసులు..!!
- తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి
- భారతీయ పారిశ్రామికవేత్తలతో ట్రంప్ సమావేశం
- మీ డ్రైవింగ్ లైసెన్స్లో మొబైల్ నంబర్ను ఆన్లైన్లో ఎలా మార్చాలో తెలుసా?
- పెట్టుబడులకు ఏపీకి మించిన రాష్ట్రం లేదు..దావోస్లో సీఎం చంద్రబాబు







