విదేశీ పర్యాటకులు, ప్రవాస భారతీయులు తిరుమల లో ప్రత్యేక దర్శనం...
- November 23, 2016
విదేశీ పర్యాటకులు, ప్రవాస భారతీయులు తిరుమల వేంకటేశ్వర స్వామిని ప్రత్యేకంగా దర్శించుకునేలా ఏర్పాట్లు చేయాలని పర్యాటక శాఖ అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. సీఎంవోలో ఆ శాఖ అధికారులతో సీఎం బుధవారం మాట్లాడుతూ.. విదేశీయుల మనోభీష్టం మేరకు వెంకన్న దర్శనంలో సహకరించాలన్నారు. రాజధాని పేరును అమరావతిగా నిర్ణయించిన తర్వాత రాష్ట్రంలో బౌద్ధ పర్యాటకుల సంఖ్య పెరుగుతోందని, వారి కోసం బౌద్ధ స్థూపాలు, ఆరామాలు, చారిత్రక ప్రదేశాలతో పర్యాటకాన్ని అభివృద్ధి చేయాలని సూచించారు. వచ్చే ఏడాది ఒడిసాలో టూర్ ఆపరేటర్స్ జాతీయ సదస్సు జరుగుతుందని, 2018లో మన రాష్ట్రంలో నిర్వహించాలని కోరారు.
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







