ఇరాన్లోని సెమ్నాన్ ప్రావిన్స్లో ఘోర రైలు ప్రమాదం...
- November 25, 2016
ఇరాన్లోని సెమ్నాన్ ప్రావిన్స్లో శుక్రవారం ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు ప్యాసింజర్ రైళ్లు ఎదురెదురుగా ఢకొీనడంతో నాలుగు బోగీలు పట్టాలు తప్పాయి. దాంతో రెండు బోగీల్లో భారీగా మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో 31 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 50 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. పోలీ సులు, స్థానికులు, సహాయ సిబ్బంది క్షతగాత్రుల్ని స్థానిక ఆస్పత్రులకి చికిత్స నిమిత్తం తరలించారు. ఎదురుగా వస్తున్న ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పి పక్కన పట్టాలపైన ఆగివున్న మరో ప్యాసింజర్ రైలును ఢకొీట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని ప్రతినిధులు తెలిపారు. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నదని అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









