ఇరాన్లోని సెమ్నాన్ ప్రావిన్స్లో ఘోర రైలు ప్రమాదం...
- November 25, 2016
ఇరాన్లోని సెమ్నాన్ ప్రావిన్స్లో శుక్రవారం ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు ప్యాసింజర్ రైళ్లు ఎదురెదురుగా ఢకొీనడంతో నాలుగు బోగీలు పట్టాలు తప్పాయి. దాంతో రెండు బోగీల్లో భారీగా మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో 31 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 50 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. పోలీ సులు, స్థానికులు, సహాయ సిబ్బంది క్షతగాత్రుల్ని స్థానిక ఆస్పత్రులకి చికిత్స నిమిత్తం తరలించారు. ఎదురుగా వస్తున్న ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పి పక్కన పట్టాలపైన ఆగివున్న మరో ప్యాసింజర్ రైలును ఢకొీట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని ప్రతినిధులు తెలిపారు. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నదని అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







