హైదరాబాద్లో ముగిసిన ప్రధాని పర్యటన
- November 26, 2016
భారత ప్రధాని నరేంద్ర మోదీ హైదరబాద్ పర్యటన ముగిసింది. రెండు రోజుల పాటు భాగ్యనగరంలో పర్యటించిన ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ చేరుకున్న మోదీ నేషనల్ పోలీస్ అకాడమీలో జరిగిన జాతీయస్థాయి డీజీపీల సదస్సులో పాల్గొన్నారు. ప్రధాని రాకను పురస్కరించుకుని శంషాబాద్ విమానాశ్రయం ప్రధాన ప్రవేశద్వారాల వద్ద రాష్ట్ర పోలీసులతోపాటు ఎయిర్పోర్టు భద్రతాసిబ్బంది పటిష్ఠమైన బందోబస్తు ఏర్పాట్లు చేశారు. శనివారం సాయంత్రం శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో ప్రధాని మోదీ ఢిల్లీ బయల్దేరారు. ప్రధానికి గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్ వీడ్కోలు పలికారు.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







