పంజాబ్లో దారుణం....
- November 27, 2016
పంజాబ్లో దారుణం జరిగింది. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే నాభా జైలుపై 10 మంది సాయుధులు దాడి చేశారు. పోలీసు యూనిఫారాలు ధరించి వచ్చిన సాయుధులు 100 రౌండ్లు కాల్పులు జరిపారు. జైలులో ఉన్న ఖలిస్థాన్ లిబరేషన్ చీఫ్ హర్మీందర్ సింగ్ మింటూ, మరో నలుగుర్ని విడిపించుకుని పారిపోయారు. హర్మీందర్ 2014 నవంబరులో ఢిల్లీ విమానావ్రయంలో అరెస్టయ్యారు. ఆయనపై 10 ఉగ్రవాద కేసులు విచారణలో ఉన్నాయి. జైలు నుంచి పారిపోయిన వారిలో గ్యాంగ్స్టర్లు విక్కీ గోంద్రా, నితిన్ డియోల్, విక్రమ్జిత్ సింగ్ విక్కీ ఉన్నారు.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







