పంజాబ్‌లో దారుణం....

- November 27, 2016 , by Maagulf
పంజాబ్‌లో దారుణం....

 పంజాబ్‌లో దారుణం జరిగింది. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే నాభా జైలుపై 10 మంది సాయుధులు దాడి చేశారు. పోలీసు యూనిఫారాలు ధరించి వచ్చిన సాయుధులు 100 రౌండ్లు కాల్పులు జరిపారు. జైలులో ఉన్న ఖలిస్థాన్ లిబరేషన్ చీఫ్ హర్మీందర్ సింగ్ మింటూ, మరో నలుగుర్ని విడిపించుకుని పారిపోయారు. హర్మీందర్ 2014 నవంబరులో ఢిల్లీ విమానావ్రయంలో అరెస్టయ్యారు. ఆయనపై 10 ఉగ్రవాద కేసులు విచారణలో ఉన్నాయి. జైలు నుంచి పారిపోయిన వారిలో గ్యాంగ్‌స్టర్లు విక్కీ గోంద్రా, నితిన్ డియోల్, విక్రమ్‌జిత్ సింగ్ విక్కీ ఉన్నారు.

 
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com