లింగమార్పిడి వ్యక్తులకు ఇండియన్ రైల్వే శుభవార్త
- November 27, 2016
లింగమార్పిడి(ట్రాన్స్జెండర్లు) చేయించుకున్న వ్యక్తులకు రైల్వే శుభవార్త చెప్పింది. టికెట్ రిజర్వేషన్, క్యాన్సిలేషన్ ఫామ్లలో వారిని 'థర్ట్ జెండర్'(మూడో లింగం)గా పరిగణిస్తూ ప్రత్యేకంగా ఓ కాలమ్ ఏర్పాటు చేసింది. రిజర్వేషన్ ఫామ్లలో ఈ కాలమ్ ఏర్పాటు చేయాలన్న ఢిల్లీకి చెందిన ఓ లాయర్ సూచన మేరకు రైల్వే ఈ నిర్ణయం తీసుకుంది. రైల్వే, ఐఆర్సీటీసీ తాజా నిర్ణయంతో అటు ఆన్లైన్తోపాటు ఆఫ్లైన్లోనూ ట్రాన్స్జెండర్ల కోసం ప్రత్యేకంగా ఓ కాలమ్ అందుబాటులోకి రానుంది. రైల్వే నిర్ణయంపై ట్రాన్స్జెండర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇదొక్కటే సరిపోదని చెబుతున్నారు. తమకోసం ప్రత్యేకంగా సీట్లు, ప్రత్యేక కోచ్లు కూడా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
తాజా వార్తలు
- అబుదాబిలో 4 దర్బ్ టోల్ గేట్ల పేర్లలో మార్పులు..!!
- ఇంధన భద్రతపై సౌదీ-భారత్ చర్చలు..!!
- హైదరాబాద్: 32 మంది బ్యాంకు అధికారుల అరెస్ట్..
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం
- అమెరికాలో మాస్ షూటింగ్…8 చిన్నారులు మృతి
- ఘర్రాఫత్ అల్ రాయన్ ఇంటర్చేంజ్ వద్ద రోడ్ మూసివేత..!!
- సౌదీ అరేబియాలో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- యూఏఈలో నిత్యావసర వస్తువుల ధరలను పోల్చడానికి కొత్త వేదిక..!!









