ఉగాండాలో భద్రతాదళాలు, వేర్పాటువాద పౌరసైన్యం మధ్య తలెత్తిన ఘర్షణ...
- November 27, 2016
ఉగాండాలో భద్రతాదళాలు, వేర్పాటువాద పౌరసైన్యం మధ్య తలెత్తిన ఘర్షణల్లో 55 మంది మృత్యువాతపడ్డారు. పశ్చిమ ఉగాండాలోని కసెసె పట్టణంలో శనివారం ఈ ఘర్షణలు చోటుచేసుకున్నాయి. గస్తీ తిరుగుతున్న భద్రతా బలగాలపై ర్వెంజురురు అనే గిరిజన రాజ్య పౌరసైన్యం తొలుత దాడి చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అనంతరం అన్ని ఉప కౌంటీల్లో ఘర్షణలు చోటుచేసుకున్నాయన్నారు. ఈ ఘటనల్లో 14 మంది పోలీసులు, 41 మంది పౌరసైన్యం సిబ్బంది మృతి చెందారన్నారు.
తాజా వార్తలు
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!









