సవాళ్ళను అధిగమించడంలో భద్రతే కీలక భూమిక
- November 28, 2016
అల్ అహ్సా: కింగ్ సల్మాన్ మాట్లాడుతూ, సవాళ్ళను అధిగమించడంలో భద్రతది కీలక పాత్ర అని అన్నారు. అల్ హజ్ర్ ప్యాలెస్లో ఈ వ్యాఖ్యలు చేశారు. కింగ్డమ్ విజన్ 2030 ముఖ్య ఉద్దేశ్యం భద్రతను పెంచడం, అలాగే కంట్రీ ఎకానమనీ రీ-స్ట్రక్చర్ చేయడమని చెప్పారు. ఇంకో వైపున కింగ్ సల్మాన్, హౌసింగ్ మినిస్ట్రీ ప్రాజెక్ట్స్ని అల్ అహ్సాలో ప్రారంభించారు. ముబరాజ్ సిటీ ప్రాజెక్ట్లో 116 రెసిడెన్షియల్ విల్లాస్ ఉంటాయి. సిటీ ఎయిర్పోర్ట్ దగ్గరలో ఈ ప్రాజెక్ట్ ఉంది. మినిస్ట్రీ 500 హౌసింగ్ యూనిట్స్ని నిర్మిస్తోంది. పలు కమర్షియల్ రిక్రియేషనల్ సౌకర్యాల్నీ కల్పిస్తోందిక్కడ. కాగా కింగ్ సల్మాన్ దహియాత్ అల్ అఫ్సర్ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. ఈ ప్రాజెక్టులో 100,00 హౌసింగ్ యూనిట్స్తోపాటుగా పార్కులు, మాస్క్లు, కమర్షియల్ మరియు ఇన్వెస్టిమెంట్ సెంటర్స్ ఉంటాయి. పలువురు పౌరులకు తమ ఇళ్ళకు సంబంధించిన తాళాల్ని కూడా ఈ సందర్భంగా కింగ్ సల్మాన్ తన చేతుల మీదుగా అందించారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







