ముగ్గురు అల్‌ఖైదా ఉగ్రవాదుల అరెస్టు

- November 28, 2016 , by Maagulf
ముగ్గురు అల్‌ఖైదా ఉగ్రవాదుల అరెస్టు

కరడుగట్టిన ఉగ్రవాద సంస్థ అల్‌ఖైదాకు చెందినట్టుగా భావిస్తున్న ముగ్గురిని మధురైలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ), తమిళనాడు పోలీసులు సంయుక్తంగా జరిపిన గాలింపు చర్యల్లో ఈ ముగ్గురు ఉగ్రవాదులు పట్టుబడ్డారు. వీరికి మైసూరు, చిత్తూరు, కొల్లాం, నెల్లూరు, మలప్పురం సహా ఆరు కోర్టుల వద్ద బాంబు పేలుళ్ల ఘటనల్లో ప్రమేయం ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. తదుపరి విచారణ కోసం వారిని మైసూరుకు తరలిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com