ముగ్గురు అల్ఖైదా ఉగ్రవాదుల అరెస్టు
- November 28, 2016
కరడుగట్టిన ఉగ్రవాద సంస్థ అల్ఖైదాకు చెందినట్టుగా భావిస్తున్న ముగ్గురిని మధురైలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ), తమిళనాడు పోలీసులు సంయుక్తంగా జరిపిన గాలింపు చర్యల్లో ఈ ముగ్గురు ఉగ్రవాదులు పట్టుబడ్డారు. వీరికి మైసూరు, చిత్తూరు, కొల్లాం, నెల్లూరు, మలప్పురం సహా ఆరు కోర్టుల వద్ద బాంబు పేలుళ్ల ఘటనల్లో ప్రమేయం ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. తదుపరి విచారణ కోసం వారిని మైసూరుకు తరలిస్తున్నారు.
తాజా వార్తలు
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!
- అబుదాబిలో 4 దర్బ్ టోల్ గేట్ల పేర్లలో మార్పులు..!!
- ఇంధన భద్రతపై సౌదీ-భారత్ చర్చలు..!!
- హైదరాబాద్: 32 మంది బ్యాంకు అధికారుల అరెస్ట్..
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం









