ముగ్గురు అల్ఖైదా ఉగ్రవాదుల అరెస్టు
- November 28, 2016
కరడుగట్టిన ఉగ్రవాద సంస్థ అల్ఖైదాకు చెందినట్టుగా భావిస్తున్న ముగ్గురిని మధురైలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ), తమిళనాడు పోలీసులు సంయుక్తంగా జరిపిన గాలింపు చర్యల్లో ఈ ముగ్గురు ఉగ్రవాదులు పట్టుబడ్డారు. వీరికి మైసూరు, చిత్తూరు, కొల్లాం, నెల్లూరు, మలప్పురం సహా ఆరు కోర్టుల వద్ద బాంబు పేలుళ్ల ఘటనల్లో ప్రమేయం ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. తదుపరి విచారణ కోసం వారిని మైసూరుకు తరలిస్తున్నారు.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







