జెట్ ఎయిర్వేస్ సరికొత్త పథకం
- November 28, 2016
జెట్ ఎయిర్వేస్ సరికొత్త పథకంతో ముందుకొచ్చింది. దేశీయంగా తను విమానసర్వీసులు నడిపే మార్గాల్లో ఒక వైపు ప్రయాణాన్ని రూ.899 (పన్నులతో కలిపి) ప్రారంభ ధరకే అందిస్తోంది. నిన్న అర్ధరాత్రి నుంచి టికెట్ విక్రయాలు ప్రారంభమయ్యాయి. డిసెంబరు 2 వరకు అమ్మకాలు కొనసాగుతాయి. ఎకానమీ క్లాసుకు అది కూడా ఎంపిక చేసిన మార్గాలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. అలాగే ప్రయాణ తేదీకి 15 రోజుల పోస్ట్ బుకింగ్ వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. గడువు లోపు ఎవరైతే ముందు బుక్ చేసుకుంటారో వారే ఈ పథకానికి అర్హులవుతారని జెట్ ఎయిర్వేస్ ఒక ప్రకటనలో తెలిపింది.అలాగే ప్రయాణ ప్రణాళికలో మార్పులు చేయదలిస్తే అదనంగా ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది.
తాజా వార్తలు
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!









