సి లైన్ , ఇతర శిబిరాతాలలో 6 ఉల్లంఘనల నమోదు
- November 28, 2016
సి లైన్ మరియు ఇతర శిబిరాల ప్రాంతాలలో దుకాణాల వద్ద తనిఖీ అధికారులు నిర్వహించి ఆరు ఉల్లంఘనలను నమోదు చేశారు. సి లైన్ మరియు ఇతర శిబిరాల ప్రాంతాలలో వద్ద ఇటీవల ఆకస్మిక తనిఖీ కార్యక్రమాలను నిర్వహించారు. ఆ సమయంలో ఆరు ఉల్లంఘనలు ఆర్ధిక మరియు వాణిజ్య మంత్రిత్వ శాఖ నమోదు చేసింది.ఈ ప్రచారంలో రిటైల్ దుకాణాలు ఆహార అమ్మకం, విద్యుత్ పరికరాలు, రెస్టారెంట్లు, ద్విచక్ర వాహనాలను అద్దెకు ఇచ్చే దుకాణాలు మరియు ఆటో మరమ్మతు చేసే దుకాణాలు వినియోగదారులకు సేవలను అందించే సి లైన్ ప్రాంతం మరియు శీతాకాలం శిబిరాలు ఉన్నాయి. ఈ తనిఖీ ప్రచారం మంతిర్వా శాఖ ఆధ్వర్యంలో జరిగింది. మార్కెట్లు మరియు వాణిజ్య కార్యకలాపాలు పర్యవేక్షించతామే కాక ధరలను తారుమారు చేసి విధానాలను ఒక గాడిలో పెట్టడం మరియు వినియోగదారుల హక్కులను రక్షించడమే లక్ష్యంగా మంత్రిత్వ శాఖ పనిచేస్తుంది. ఈ తనిఖీ ప్రచారంలో అనేక ఉత్పత్తులు తమ సేవల ధరలను ప్రకటించడంలో విఫలమైందని అలాగే రసీదులు జారీ చేయడంలో విఫలమైందని పేర్కొంటూ ఈ సందర్భంగా ఆరు ఉల్లంఘనలను ఆయా ప్రాంతాలలో నమోదు చేశారు. ఈ విధానాల ద్వారా అధికరణం (8) 2008 వినియోగదారుని రక్షణ చట్ట ఉల్లంఘనలను స్పష్టంగా పాల్పడినట్లు అర్ధమవుతుందని పేర్కొంటూ, ఉత్పత్తి ధర లేదా సేవను ప్రదర్శించేటప్పుడు ప్రకటనలలో దీన్ని కూడా సరఫరాదారుడు స్పష్టంగా అంగీకరించాల్సి ఉంది. వినియోగదారుని రక్షణ కన్జ్యుమర్ ప్రొటెక్షన్ వాణిజ్య మోసాల వ్యతిరేక విభాగం యొక్క చట్టాలు మరియు నిబంధనలకు అనుగుణంగా ప్రతి తప్పునకు డీలర్ కు 6,000 కతర్ రియాళ్ళు జరిమానా విధించబడింది. వినియోగదారుల రక్షణ చట్టం మరియు ఆయా నిబంధనలకు ఉల్లంఘనలు పాల్పడితే, సహించబోమని మంత్రి స్పష్టం చేశారు. ఉల్లంఘనలకు పాల్పడి నిబంధనలకు పాల్పడే వారి వ్యాపారాల పరిశీలనకు ప్రచారాలను ఉదృతం చేస్తామని తెలిపారు.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







