యు.ఏ.ఈ అంతటా వడ్రంగి కార్మికుని 1,050 కిలోమీటర్ శాంతి నడక
- November 30, 2016
దుబాయ్: గతంలో యు.ఏ.ఈ గుండా నడిచిన 56 ఏళ్ళ ఒక పాకిస్తానీ వడ్రంగి జాతీయ దినోత్సవం (డిసెంబర్ 2) ప్రారంభమయ్యే రోజున మళ్ళీ తన స్వీయ శైలితో 1,050 కిలోమీటర్ల శాంతి నడక హట్టా నుండి ప్రారంభించాడు. యు.ఏ.ఈ గౌరవార్ధం ఏడు ఎమిరేట్స్ అంతటా నడవనున్నట్లు తెలిపారు. మహ్మద్ ఇద్రిస్ మలేక్ (56 ) 2013 లో 2014 మరియు 2015 లో యు.ఏ.ఈ లో ప్రశాంతమైన జీవితం ఉందని అందరి దృష్టిని ఆకర్షించడమే లక్ష్యంగా పెట్టుకొన్నారు. యు.ఏ.ఈ అంతటా నడుస్తూ ప్రయాణాలు చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు. తన నడకను " ప్రపంచం అనుసరించడానికి ఒక నమూనా " అని ఆయన తెలిపారు. ఈ ఏడాది ఆయన ఒక పాకిస్తానీ జెండా, యు.ఏ.ఈ జెండాలను చేతబట్టి, రెండు దేశాల మధ్య నెలకొన్న సయోధ్యకు సంకేతంగా ఉందని అన్నారు.
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







