ప్రతిష్ఠాత్మక ఫార్చ్యూన్ జాబితాలో నలుగురు భారతీయులు
- November 30, 2016
ప్రతిష్ఠాత్మక ఫార్చ్యూన్ బిజినెస్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ జాబితాలో నలుగురు భారత సంతతి సీఈవోలు చోటు దక్కించుకొన్నారు. ఫేస్బుక్ సీఈవో జూకర్బర్గ్ అగ్రస్థానంలో వున్న 50 మంది వ్యాపారాధిపతుల జాబితాలో తెలుగువ్యక్తి, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్ల -5, మిల్వాకీకి చెందిన వాటర్ హీటర్స్ సంస్థ ఏబీ స్మిత్ సీఈవో అజిత రాజేంద్ర -34, హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఎండీ ఆదిత్య పూరి -34, మాస్టర్కార్డ్ సీఈవో అజయ్పాల్సింగ్ బంగా -40వ స్థానాల్లో నిలిచారు.మైక్రోసాఫ్ట్ పగ్గాల్ని 2014లో చేపట్టిన సత్యనాదెళ్ల సంస్థను వృద్ధివైపు పరుగులు పెట్టిస్తున్నాడని ఫార్చ్యూన్ ప్రశంసించింది.
ప్రముఖులు- స్థానాలు
* అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ -2
* ఆల్ఫాబెట్ సీఈవో లారీ పేజ్ -4
* అలీబాబా ఎక్సిక్యూటివ్ ఛైర్మన్ జాక్మా -10
* యాపిల్ సీఈవో టిమ్కుక్ -11
* ఉబెర్ సీఈవో ట్రావిస్ కలానిక్ -15
* స్టార్బక్స్ సీఈవో హొవార్డ్ -29
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







