ఒక శాతం పెరిగిన కతర్ జనాభా సంఖ్య
- December 02, 2016
కతర్ యొక్క జనాభా వృద్ధి స్వల్పంగా నవంబర్ 1 వ తేదీ నుంచి నవంబర్ 30 వ తేదీ మధ్య కాలంలో ఒక శాతం పెరిగిందని ప్రణాళిక అభివృద్ధి మరియు గణాంకాలు మంత్రిత్వ శాఖ (ఎం డి పిఎస్) గురువారం ఒక ప్రకటనలో జారీ చేసింది. గత 15 సంవత్సరాల కాలంలో ఈ తరహా వృద్ధి నమోదు కాలేదని అందుకు సాక్ష్యంగా గణాంకాలను విడుదల చేసింది. కేవలం 30 రోజుల కాల వ్యవధిలో సుమారు 1 శాతం (26 వేలమంది) పెరిగినట్లు చెప్పారు. అక్టోబర్ ౩౧ వ తేదీన మంత్రిత్వశాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం 2,611,000 జనాభాగా ఉన్నారు.అయితే, కొత్త లెక్కల ప్రకారం 2,637,000 కు పెరిగింది.గత ఏడాది ఇదే కాలంలో సంఖ్యలతో పోలిస్తే దాదాపు 7.1% మేర జనాభా సంఖ్య ఈ సంవత్సరం పెరుగుతుందని మంత్రిత్వ శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







