మద్యం ధరల్లో స్వల్ప మార్పులు చేసిన తెలంగాణ ప్రభుత్వం
- December 03, 2016
మద్యం అమ్మకాల్లో చిల్లర సమస్యను పరిష్కరించాలని వ్యాపారులు విజ్ఞప్తి చేయడంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మద్యం ధరల్లో స్వల్ప మార్పులు చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. చిల్లర సమస్య ఉత్పన్నంకాకుండా సమీప ధరను సవరిస్తూ ఉత్తర్వులిచ్చింది. మద్యంపై ఎక్సైజ్ డ్యూటీలో స్వల్ప మార్పులు చేసింది. లిక్కర్ మూల ధరపై 70శాతం ఎక్సైజ్ డ్యూటీ విధించింది. లైట్ బీర్పై 108శాతం, స్ట్రాంగ్ బీర్పై 115 శాతం ఎక్సైజ్ డ్యూటీ విధించారు. మద్యాన్ని ఎంఆర్పీ ధరలకు మించి విక్రయిస్తే తమకు ఫిర్యాదు చేయాలని ఎక్సైజ్ కమిషనర్ చంద్రవదన్ సూచించారు.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







