హైదరాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం, నలుగురు సజీవదహనం
- December 04, 2016
పెద్ద అంబర్ పేట్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తూ అదుపుతప్పిన ఆల్టోకారు డివైడర్ను ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా కారులో మంటలు చెలరేగడంతో కారులో ఉన్న నలుగురు సజీవదహనం అయ్యారు. ప్రమాదానికి గురైన కారు నెంబర్ టీఎస్ 03 ఈఎల్ 6551గా గుర్తించారు. మృతులంతా వరంగల్ జిల్లా పరకాలకు చెందినవారిగా సమాచారం. సంధ్యల రాజేశ్వరి పేరు మీద ఈ కారు రిజిస్ట్రేషన్ అయ్యింది. శంషాబాద్ నుంచి ఘట్ కేసర్ వైపు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. మృతుల్లో ఓ చిన్నారి కూడా ఉన్నట్టు సమాచారం.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







