జయలలిత అంత్యక్రియలకు మోదీ....

- December 05, 2016 , by Maagulf
జయలలిత అంత్యక్రియలకు మోదీ....

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ నివాళులర్పించనున్నారు. ఉదయం 9.30 గంటలకు ఆయన దిల్లీ నుంచి బయలుదేరి చెన్నై చేరుకోనున్నారు రాజాజీహాల్‌లో జయలలిత పార్థివదేహానికి నివాళులర్పించనున్నారు. అనంతరం సాయంత్రం జరిగే జయలలిత అంత్యక్రియలకు మోదీ హాజరుకానున్నారు. మెరీనా బీచ్‌లో ఎంజీఆర్‌ సమాధి పక్కనే జయలలిత అంత్యక్రియలు నిర్వహించాలని తమిళనాడు ప్రభుత్వం నిర్ణయించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com