యూ.ఏ.ఈ. లో పిల్లల భవిష్యత్తుపై తల్లిదండ్రుల దృష్టి అధికం
- September 03, 2015
నేటి పోటీ ప్రపంచంలో పిల్లలు తమ భవిష్యత్ లక్ష్యాలను సాధించాలంటే ప్రతిష్టాత్మక యూనివర్సిటీ చదువు చాలా అవసరమని యూ. ఏ. ఈ. 92 శాతం తల్లిదండ్రులు నమ్ముతున్నట్టు HSBC వారి 16 దేశాల్లో, యూ. ఏ. ఈ. నుండి 450 మందితో సహా మొత్తం 5550 తల్లిదండ్రుల నుండి జరిగిన అభిప్రాయ సేకరణ - 'వాల్యూ ఆఫ్ ఎడుకేషన్-2015:లెర్నింగ్ ఆఫ్ లైఫ్' తెలియజేసింది. ఈ భావన యూ. ఏ. ఈ. లో నానాటికి పెరుగుతూ వస్తోందని, ఇంకా వారు తమ పిల్లల చదువులపై అనేక ఆశలు పెట్టుకున్నారని, 89 శాతం మంది - పిల్లలు ఎల్.కె.జి. స్థాయిలో ఉన్నప్పటినించే, ఫలానా రంగంలో రాణించడానికి ప్రణాళికలు వేస్తుంటారని తెలియవచ్చింది. ఇంకా 33 శాతం మంది వైద్యం, 16 శాతం మంది ఇంజనీరింగ్, 11 శాతం మంది కంప్యూటర్ సైన్స్ చదివించాలని నిర్ణయించుకున్నట్టు తెలియవచ్చింది. ఇంకా, 80 శాతం మంది తమ పిల్లల్ను పోస్ట్ గ్రాడ్యుఏట్లు గా చూడాలని తహతహలాడుతున్నట్టు ఈ నివేదిక తెలిపింది.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- ఆపిల్ కు కొత్త సీఈఓ జాన్ టెర్నస్
- హోర్ముజ్ జలసంధి పై ఇరాన్ పట్టు: గల్ఫ్ దేశాల ఆందోళనలు
- మే 24 వరకు భారత విమానయాన సంస్థల పై పాక్ నిషేధం
- విదేశీ కార్మికుల స్థానంలో బహ్రెయిన్ లను నియమించండి..!!
- 2027 నుండి కొత్త డాక్టర్లకు లైసెన్సింగ్ పరీక్షలు..!!
- సౌదీలో 14 రిక్రూటింగ్ ఆఫీసులు సీజ్..!!
- కువైట్ నటి హయత్ అల్-ఫహద్ కన్నుమూత..!!
- రియల్ ఎస్టేట్ బ్రోకరేజ్ చట్ట సవరణపై సమీక్ష..!!
- యూఏఈలో భారత పాస్పోర్ట్, వీసా సేవలు..అల్హింద్ కు కాంట్రాక్ట్..!!
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..









