యూ.ఏ.ఈ. లో పిల్లల భవిష్యత్తుపై తల్లిదండ్రుల దృష్టి అధికం
- September 03, 2015
నేటి పోటీ ప్రపంచంలో పిల్లలు తమ భవిష్యత్ లక్ష్యాలను సాధించాలంటే ప్రతిష్టాత్మక యూనివర్సిటీ చదువు చాలా అవసరమని యూ. ఏ. ఈ. 92 శాతం తల్లిదండ్రులు నమ్ముతున్నట్టు HSBC వారి 16 దేశాల్లో, యూ. ఏ. ఈ. నుండి 450 మందితో సహా మొత్తం 5550 తల్లిదండ్రుల నుండి జరిగిన అభిప్రాయ సేకరణ - 'వాల్యూ ఆఫ్ ఎడుకేషన్-2015:లెర్నింగ్ ఆఫ్ లైఫ్' తెలియజేసింది. ఈ భావన యూ. ఏ. ఈ. లో నానాటికి పెరుగుతూ వస్తోందని, ఇంకా వారు తమ పిల్లల చదువులపై అనేక ఆశలు పెట్టుకున్నారని, 89 శాతం మంది - పిల్లలు ఎల్.కె.జి. స్థాయిలో ఉన్నప్పటినించే, ఫలానా రంగంలో రాణించడానికి ప్రణాళికలు వేస్తుంటారని తెలియవచ్చింది. ఇంకా 33 శాతం మంది వైద్యం, 16 శాతం మంది ఇంజనీరింగ్, 11 శాతం మంది కంప్యూటర్ సైన్స్ చదివించాలని నిర్ణయించుకున్నట్టు తెలియవచ్చింది. ఇంకా, 80 శాతం మంది తమ పిల్లల్ను పోస్ట్ గ్రాడ్యుఏట్లు గా చూడాలని తహతహలాడుతున్నట్టు ఈ నివేదిక తెలిపింది.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







