ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు, సంపాదకుడు చో రామస్వామి కన్ను మూశారు

- December 07, 2016 , by Maagulf
ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు, సంపాదకుడు చో రామస్వామి కన్ను మూశారు

ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు, సంపాదకుడు చో రామస్వామి కన్ను మూశారు. ఆయన వయస్సు 82 ఏళ్ళు. తీవ్ర అస్వస్థతతో చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో ఆయన కన్ను మూశారు. నటి రమ్యకృష్ణకు మేనమామ అయిన చో రామస్వామి దివంగత జయలలితకు అత్యంత సన్నిహితుడు. ఆమెతో కలిసి ఎన్నో నాటకాలు, సినిమాల్లోనూ నటించారు. తుగ్లక్ నాటకం ద్వారా దేశ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన ఆయన తుగ్లక్ పత్రికకు సంపాదకునిగా కూడా వ్యవహరించారు. 1999-2005 మధ్య కాలంలో ఆయన రాజ్యసభ సభ్యునిగా వ్యవహరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com