ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు, సంపాదకుడు చో రామస్వామి కన్ను మూశారు
- December 07, 2016
ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు, సంపాదకుడు చో రామస్వామి కన్ను మూశారు. ఆయన వయస్సు 82 ఏళ్ళు. తీవ్ర అస్వస్థతతో చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో ఆయన కన్ను మూశారు. నటి రమ్యకృష్ణకు మేనమామ అయిన చో రామస్వామి దివంగత జయలలితకు అత్యంత సన్నిహితుడు. ఆమెతో కలిసి ఎన్నో నాటకాలు, సినిమాల్లోనూ నటించారు. తుగ్లక్ నాటకం ద్వారా దేశ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన ఆయన తుగ్లక్ పత్రికకు సంపాదకునిగా కూడా వ్యవహరించారు. 1999-2005 మధ్య కాలంలో ఆయన రాజ్యసభ సభ్యునిగా వ్యవహరించారు.
తాజా వార్తలు
- యూఏఈ జాబ్ మార్కెట్లో పెను మార్పు: ఇక పై ఆ స్కిల్స్ ఉంటేనే ఉద్యోగం!
- తమిళనాడులో కొత్త సర్కార్ లోడింగ్: ప్రధాని మోదీ
- దుబాయ్ రవాణా వ్యవస్థలో టెక్నాలజీ విప్లవం: జనాభా పెరిగినా ప్రయాణం సాఫీగా!
- లోక్ భవన్లో మణిపూర్, త్రిపుర, మేఘాలయ రాష్ట్రావతరణ దినోత్సవాల వేడుకలు
- అజ్మాన్లో 3 నెలలు రోడ్ క్లోజర్: రషీద్ బిన్ అబ్దుల్ అజీజ్ స్ట్రీట్ మూసివేత
- అమెజాన్లో మరోసారి లేఆఫ్స్..వేలాది మంది ఉద్యోగుల పై వేటు!
- గవర్నర్ అవార్డ్స్ ఫర్ ఎక్సలెన్స్–2025 అవార్డు గ్రహీతల ప్రకటన
- కేటీఆర్ విచారణ..జూబ్లీహిల్స్ PS వద్ద ఉద్రిక్తత
- వరల్డ్ ఇన్వెస్ట్ మెంట్ ఫోరమ్ 2026కు ఖతార్ హోస్ట్..!!
- సౌదీలో రెసిడెన్స్ ఉల్లంఘనలు..19,559మందికి ఫైన్స్..!!







