ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు, సంపాదకుడు చో రామస్వామి కన్ను మూశారు
- December 07, 2016
ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు, సంపాదకుడు చో రామస్వామి కన్ను మూశారు. ఆయన వయస్సు 82 ఏళ్ళు. తీవ్ర అస్వస్థతతో చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో ఆయన కన్ను మూశారు. నటి రమ్యకృష్ణకు మేనమామ అయిన చో రామస్వామి దివంగత జయలలితకు అత్యంత సన్నిహితుడు. ఆమెతో కలిసి ఎన్నో నాటకాలు, సినిమాల్లోనూ నటించారు. తుగ్లక్ నాటకం ద్వారా దేశ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన ఆయన తుగ్లక్ పత్రికకు సంపాదకునిగా కూడా వ్యవహరించారు. 1999-2005 మధ్య కాలంలో ఆయన రాజ్యసభ సభ్యునిగా వ్యవహరించారు.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







