గల్ఫ్ దేశాల సమాఖ్య శిఖరాగ్ర సమావేశం సందర్భంగా తపాలా బిళ్లల విడుదల
- December 07, 2016
మనామా: 37 వ గల్ఫ్ దేశాల సమాఖ్య శిఖరాగ్ర సమావేశం సందర్భంగా రెండు స్టాంపులను బహరేన్ పోస్ట్ ద్వారా రవాణా, టెలికమ్యూనికేషన్స్ మంత్రిత్వశాఖ విడుదల చేసింది. ఈ స్టాంపులపై గౌరవనీయ రాజు హేమాడ్ బిన్ ఇసా అల్ ఖలీఫా చిత్రం ముద్రించబడింది. బహరేన్ సంస్కృతి మరియు పురావస్తువుల సంస్థ (బిఎసిఎ) లోగో నుండి స్పూర్తిని పొంది ఈ నమూనాను రూపొందించబడింది.శిఖరాగ్ర సమావేశం సందర్భానికి గుర్తుగా ఈ స్టాంపులు 250 ఫిల్స్ మరియు 500 ఫిల్స్ విలువను కలిగి అన్ని బహరేన్ తపాలా శాఖల వద్ద అందుబాటులో ఉండనున్నాయి.
తాజా వార్తలు
- వరల్డ్ ఇన్వెస్ట్ మెంట్ ఫోరమ్ 2026కు ఖతార్ హోస్ట్..!!
- సౌదీలో రెసిడెన్స్ ఉల్లంఘనలు..19,559మందికి ఫైన్స్..!!
- కువైట్ లో హెల్త్ కేర్ సిబ్బందికి కొత్త డ్రెస్ కోడ్..!!
- మస్కట్ లో ఒమన్ పెర్ఫ్యూమ్ షో ప్రారంభం..!!
- గల్ఫ్ ఐక్యతకు బహ్రెయిన్ – కువైట్ ఉన్నత స్థాయి చర్చలు..!!
- ఎన్టీఆర్, ఏఎన్ఆర్, శోభన్ బాబు వ్యక్తిత్వాలు నేటి తరానికి ఆదర్శం: డైరెక్టర్ రేలంగి
- సైబర్ నేరగాళ్ల వలలో ఐటీ ఉద్యోగి…
- ఇండియాలోనే రష్యన్ ప్యాసింజర్ విమానాల తయారు
- భారీ వర్షం కారణంగా శ్రీనగర్ విమానాశ్రయంలో అన్ని విమానాలు రద్దు
- అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ







