గల్ఫ్ దేశాల సమాఖ్య శిఖరాగ్ర సమావేశం సందర్భంగా తపాలా బిళ్లల విడుదల
- December 07, 2016
మనామా: 37 వ గల్ఫ్ దేశాల సమాఖ్య శిఖరాగ్ర సమావేశం సందర్భంగా రెండు స్టాంపులను బహరేన్ పోస్ట్ ద్వారా రవాణా, టెలికమ్యూనికేషన్స్ మంత్రిత్వశాఖ విడుదల చేసింది. ఈ స్టాంపులపై గౌరవనీయ రాజు హేమాడ్ బిన్ ఇసా అల్ ఖలీఫా చిత్రం ముద్రించబడింది. బహరేన్ సంస్కృతి మరియు పురావస్తువుల సంస్థ (బిఎసిఎ) లోగో నుండి స్పూర్తిని పొంది ఈ నమూనాను రూపొందించబడింది.శిఖరాగ్ర సమావేశం సందర్భానికి గుర్తుగా ఈ స్టాంపులు 250 ఫిల్స్ మరియు 500 ఫిల్స్ విలువను కలిగి అన్ని బహరేన్ తపాలా శాఖల వద్ద అందుబాటులో ఉండనున్నాయి.
తాజా వార్తలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన – బహ్రెయిన్లో మోగిన సైరన్ల�
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!







