ప్రవాసీయులు ఇప్పుడు మేనేజర్లుగా ఒకటి కంటే ఎక్కువ సంస్లలలో పనిచేయవచ్చు
- December 07, 2016
ఒకటి కంటే ఎక్కువ సంస్లలలో ప్రవాసీయులు మేనేజర్లుగా నియమించుకునే అవకాశం వారిని అనుమతించేందుకు వీలును వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ చేసిన ఒక సిఫార్సు ఆధారంగా సామాజిక వ్యవహారాలు కార్మిక ప్రణాళిక మరియు అభివృద్ధి రాష్ట్ర మంత్రి హింద్ అల్ సుభాఇహ్ ఒక నిర్ణయం జారీ చేశారు.గతంలో ఉన్ననిబంధనల ప్రకారం ప్రవాసులు వీసా కలిగి ఉన్న అదే కంపెనీలో మేనేజర్ గా పనిచేస్తున్న చోటే ఉండాల్సి ఉందని మరొక కంపెనీలో ఎటువంటి బాధ్యతను నిర్వహించడానికి అనుమతించేవారు కాదు.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







