అమ్మ మృతి కి సంతాపం తెలిపిన 'తెలుగు అసోసియేషన్ ఆఫ్ జెద్దాహ్'
- December 07, 2016
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మృతి పట్ల తెలుగు అసోసియేషన్ ఆఫ్ జెద్దాహ్ తమ సంతాపాన్ని తెలియచేశారు,అమ్మ గా అందరి మన్ననలు పొందిన జయలలిత
తమిళ రాష్ట్రము లో తిరుగు లేని నాయకురాలుగా ప్రజల అభి మానాన్ని పొందారని , గొప్ప జనాకర్షణ గల నేత తో పాటు మహిళా శక్తి మరియు పోరాట శక్తికి అని నిదర్శనం అన్నారు జయలలిత సాధించిన విజయాలు మహిళా లోకానికి స్ఫూర్తి పంచి పెడుతూనే ఉంటాయని
తమిళ రాష్ట్రము లో తెలుగు వారి కి ఒక ప్రత్యేక గౌరవం ఇచ్చిన ఒక మహా నాయకురాలని కొనియాడారు, జయలలిత మృతి ఒక తీరని లోటు అని అన్నారు. దేశంలో ఒక గొప్ప రాజకీయ నేతను కోల్పోయమన్నారు. జయ ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!
- చేపల మార్కెట్లో 3.2 టన్నుల కుళ్లిన చేపలు స్వాధీనం..!!
- రిఫాలో ముగిసిన 'లిటిల్ మునిసిపాలిటీస్ విలేజ్' ఎడిషన్..!!
- ఖతార్ ఎయిర్కండీషన్డ్ పార్కులకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!







