అరబ్ పఠన సూచీలో బహ్రెయిన్ ది తొమ్మిదవ స్థానం
- December 08, 2016
మనామా: మేన ప్రాంతంలో నివాసితులు పుస్తకాలు చదవడంలో సమయం గడుపుతున్నట్లు ఇటీవల జరిపిన ఒక అధ్యయనంలో తెలిపింది. దీని ప్రకారం బహ్రెయిన్ కు తొమ్మిదవ స్థానం వచ్చింది. బహ్రెయిన్ అరబ్ పఠన సూచీలో 58 శాతం మార్కులను పొందింది. మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తోయం ఫౌండేషన్ ( ఎం బి ఆర్ ఎస్ ) మరియు యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రాం / అరబ్ దేశముల కొరకు ప్రాంతీయ బ్యూరో (యు ఎన్ డి పి / ఆర్ బి ఎ ఎస్) మధ్య ఒక భాగస్వామ్యాన్ని ద్వారా ఈ అధ్యయనం జరిగింది. గల్ఫ్ దేశాల సమాఖ్యలో 82 శాతం మార్కులతో యుఎఇ ప్రముఖ స్థానంలో మొత్తంమీద నాలుగో ర్యాంక్ సాధించడం జరిగింది. అరబ్ పఠన సూచీలోలెబనాన్, ఈజిప్ట్ మరియు మోరోకో దేశాలు ప్రముఖ స్థానాలు లభించాయి. 22 అరబ్ దేశాల నుండి దాదాపు145,000 మంది నివాసితుల పఠన పద్ధతులు అధ్యయనం చేయడం ఆధారంగా ఈ ఫలితాలు వచ్చాయి. అరబ్ పఠన సూచీ ద్వారా పరిశోధనలను బలంగా తెలియచేసినదేమిటంటే గతంలో సూచీల్లో ప్రచురించిన ఫలితాల వ్యతిరేకించిన మాదిరిగానే "చదవడంలో సంక్షోభం" అరబ్ ప్రపంచం ఎదుర్కొంటున్న అపవాదు వాదనలను పలువురు ఖండిస్తున్నట్లు పరిశోధకులు తెలిపారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







