బావిలో రెండేళ్ళ చిన్నారి మృతదేహం
- December 08, 2016
మస్కట్: రెండేళ్ళ చిన్నారి మృతదేహం సమాయిల్ ప్రావిన్స్ - దక్లియా గవర్నరేట్లోని ఓ బావిలో కనుగొనబడింది. పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ (పిఎసిడిఎ) వర్గాలు ఈ విషయాన్ని వెల్లడించాయి. సోమవారం మధ్యాహ్నం నుంచి చిన్నారి కనిపించకుండా పోయాడు. ఉదయం 8.45 నిమిషాల సమయంలో పిఎసిడిఎ రెస్క్యూ టీమ్ బాలుడి మృతదేహాన్ని అతని కుటుంబం నివసిస్తోన్న ఇంటికి సమీపంలో ఉన్న ఫామ్లోగల బావిలోకనుగొంది. ఆగస్ట్లోనూ ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. సముద్రంలో, వాడిస్లో, బావుల్లో చిన్నారులు చనిపోయిన ఘటనలు 2014లో ఆరు నమోదు కాగా, 2015లో 7 ఘటనలు నమోదయ్యాయి. ఒమన్లో ఇలా మునిగిపోవడం అనే కేసులు సాధారణంగా మారిపోయాయి. హెచ్చరికల్ని ప్రజలు బేఖాతరు చేస్తుండడం ఈ ప్రమాదాలకు ముఖ్య కారణం. చిన్న పిల్లల విషయంలో తల్లిదండ్రులు ఇంకా జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుంది.
తాజా వార్తలు
- తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి
- భారతీయ పారిశ్రామికవేత్తలతో ట్రంప్ సమావేశం
- మీ డ్రైవింగ్ లైసెన్స్లో మొబైల్ నంబర్ను ఆన్లైన్లో ఎలా మార్చాలో తెలుసా?
- పెట్టుబడులకు ఏపీకి మించిన రాష్ట్రం లేదు..దావోస్లో సీఎం చంద్రబాబు
- ఇంటి నుంచే FIR? తెలంగాణ పోలీసుల కొత్త నిర్ణయం
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతుల పై ఒమన్ నిషేధం..!!







