ఎన్టీఆర్ 27వ చిత్రాన్ని ప్రకటించిన కల్యాణ్రామ్
- December 09, 2016
'జనతా గ్యారేజ్' తర్వాత ఎన్టీఆర్ నటించబోయే చిత్రాన్ని ఆయన సోదరుడు, హీరో కల్యాణ్రామ్ ప్రకటించారు. తన సొంత నిర్మాణ సంస్థ ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. 'నా సోదరుడు ఎన్టీఆర్ 27వ చిత్రాన్ని ప్రకటించడం చాలా ఆనందంగా ఉంది. దాన్ని మా సొంత బ్యానర్ ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై నిర్మిస్తున్నాం. బాబీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు' అని కల్యాణ్రామ్ ట్వీట్ చేశారు.మరి ఈ చిత్రంలో కథానాయిక ఎవరన్నదీ కల్యాణ్రామ్ తెలుపలేదు. బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కథానాయకుడు రెండు పాత్రల్లో కనిపించనున్నట్లు చిత్ర వర్గాల సమాచారం.
కామెడీ, యాక్షన్ మిళితమైన పక్కా మాస్ కథతో స్క్రిప్టు సిద్ధమవుతోందని కొద్దిరోజులుగా ప్రచారం సాగుతోంది.
తాజా వార్తలు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!
- చేపల మార్కెట్లో 3.2 టన్నుల కుళ్లిన చేపలు స్వాధీనం..!!
- రిఫాలో ముగిసిన 'లిటిల్ మునిసిపాలిటీస్ విలేజ్' ఎడిషన్..!!
- ఖతార్ ఎయిర్కండీషన్డ్ పార్కులకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!







