ఎన్టీఆర్ 27వ చిత్రాన్ని ప్రకటించిన కల్యాణ్రామ్
- December 09, 2016
'జనతా గ్యారేజ్' తర్వాత ఎన్టీఆర్ నటించబోయే చిత్రాన్ని ఆయన సోదరుడు, హీరో కల్యాణ్రామ్ ప్రకటించారు. తన సొంత నిర్మాణ సంస్థ ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. 'నా సోదరుడు ఎన్టీఆర్ 27వ చిత్రాన్ని ప్రకటించడం చాలా ఆనందంగా ఉంది. దాన్ని మా సొంత బ్యానర్ ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై నిర్మిస్తున్నాం. బాబీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు' అని కల్యాణ్రామ్ ట్వీట్ చేశారు.మరి ఈ చిత్రంలో కథానాయిక ఎవరన్నదీ కల్యాణ్రామ్ తెలుపలేదు. బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కథానాయకుడు రెండు పాత్రల్లో కనిపించనున్నట్లు చిత్ర వర్గాల సమాచారం.
కామెడీ, యాక్షన్ మిళితమైన పక్కా మాస్ కథతో స్క్రిప్టు సిద్ధమవుతోందని కొద్దిరోజులుగా ప్రచారం సాగుతోంది.
తాజా వార్తలు
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- చమురుయేతర రంగాలలో GCC ఎకానమీ దూకుడు..!!
- ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించనున్న ఐఎంఎఫ్..!!
- ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఒమన్ విదేశాంగ మంత్రి..!!
- Dh4 ట్రాఫిక్ ఫైన్? ఫేక్ SMS స్కామ్ బస్ట్..!!
- BD800 మిలియన్లతో 50వేల హౌజింగ్ యూనిట్లు..!!
- సంక్షోభాన్ని ఐక్యతతో అధిగమించిన యూఏఈ
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!
- శ్రీలంక లో పర్యటించిన FTPC ఇండియా బృందం
- సింగర్ మంగ్లీ పై కేసు నమోదు..









