కెన్యాలో దుర్ఘటన ...
- December 10, 2016
పెట్రోల్ ట్యాంకర్ పేలిపోవడంతో 30మంది సజీవదహనమైన ఘటన కెన్యాలో చోటుచేసుకుంది. నైరోబి-నైవిషా రహదారిపై వెళ్తున్న ట్యాంకర్ అదే ప్రాంతంలో ముందు వెళ్తున్న వాహనాలపైకి దూసుకెళ్లింది. అనంతరం మంటలు వ్యాపించడంతో 30 మంది మంటల్లో కాలిపోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మరో 11 మంది వాహనాలు కూడా దహనమయ్యాయి. క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉండడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. కెన్యాలో దేశవ్యాప్తంగా వైద్యుల నిరసన జరుగుతున్న క్రమంలో ఈ ప్రమాదం చోటుచేసుకోవడం బాధాకరం.
తాజా వార్తలు
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!









