కెన్యాలో దుర్ఘటన ...
- December 10, 2016
పెట్రోల్ ట్యాంకర్ పేలిపోవడంతో 30మంది సజీవదహనమైన ఘటన కెన్యాలో చోటుచేసుకుంది. నైరోబి-నైవిషా రహదారిపై వెళ్తున్న ట్యాంకర్ అదే ప్రాంతంలో ముందు వెళ్తున్న వాహనాలపైకి దూసుకెళ్లింది. అనంతరం మంటలు వ్యాపించడంతో 30 మంది మంటల్లో కాలిపోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మరో 11 మంది వాహనాలు కూడా దహనమయ్యాయి. క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉండడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. కెన్యాలో దేశవ్యాప్తంగా వైద్యుల నిరసన జరుగుతున్న క్రమంలో ఈ ప్రమాదం చోటుచేసుకోవడం బాధాకరం.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







