కెన్యాలో దుర్ఘటన ...
- December 10, 2016
పెట్రోల్ ట్యాంకర్ పేలిపోవడంతో 30మంది సజీవదహనమైన ఘటన కెన్యాలో చోటుచేసుకుంది. నైరోబి-నైవిషా రహదారిపై వెళ్తున్న ట్యాంకర్ అదే ప్రాంతంలో ముందు వెళ్తున్న వాహనాలపైకి దూసుకెళ్లింది. అనంతరం మంటలు వ్యాపించడంతో 30 మంది మంటల్లో కాలిపోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మరో 11 మంది వాహనాలు కూడా దహనమయ్యాయి. క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉండడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. కెన్యాలో దేశవ్యాప్తంగా వైద్యుల నిరసన జరుగుతున్న క్రమంలో ఈ ప్రమాదం చోటుచేసుకోవడం బాధాకరం.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









