ప్రపంచంలోనే పొడవైన సొరంగ మార్గంలో రైళ్ల రాకపోకలు ప్రారంభo...
- December 11, 2016
ప్రపంచంలోనే పొడవైన సొరంగ మార్గంలో రైళ్ల రాకపోకలు ప్రారంభమయ్యాయి. స్విట్జర్లాండ్లోని ఆల్ప్స్ పర్వతాల్లో రూ.78 వేల కోట్ల వ్యయంతో, 17 ఏళ్ల పాటు నిర్మించిన నిర్మించిన 57 కి.మీ. పొడవైన ఈ గొథార్డ్ బేస్ టన్నెల్(జీబీటీ)ను జూన్లో ప్రారంభించారు. తాజాగా ఆదివారం నుంచి ఈ మార్గంలో రైళ్ల రాకపోకలు ప్రారంభమయ్యాయి. జీబీటీలో తొలిసారి ప్రయాణికుల రైలు జ్యూరిచ్ నుంచి లుగానోకు వెళ్లింది. తర్వాత స్థానాల్లో జపాన్లోని సీకాన్ సొరంగం (53.9 కి.మీ.), బ్రిటన్, ఫ్రాన్స్లను కలిపే ఛానెల్ సొరంగ మార్గాలు (50.5 కి.మీ.) ఉన్నాయి. .
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







